రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు.
J365న్యూస్: కొత్తగూడెం నియోజకవర్గంలోని నర్సింహసాగర్, రేగళ్లతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు ఎదుర్కుంటున్న సమస్య లను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్చించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు గారు కలెక్టర్ గారితో మాట్లాడుతు…








