Tue. Mar 24th, 2026

Category: Political

Political news

రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు.

J365న్యూస్:  కొత్తగూడెం నియోజకవర్గంలోని నర్సింహసాగర్, రేగళ్లతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు ఎదుర్కుంటున్న సమస్య లను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి చర్చించారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు గారు కలెక్టర్ గారితో మాట్లాడుతు…

ఎ.హెచ్. ఎస్ గంగారం హెచ్ఎం గా డి.జగన్

 J365 న్యూస్ టేకులపల్లి :గిరిజన సంక్షేమ శాఖలో జరిగినా సాధారణ బదిలీలలో ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారం గెజిటెడ్ హెడ్మాస్టర్ గా శుక్రవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించిన డి.జగన్. ఆయన పినపాక మండలం ఏహెచ్ఎస్ కరకగూడెం నుండి బదిలీపై ఇక్కడికి…

సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ బోధనకు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు.

J365న్యూస్ : సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు గల మరింత నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఆదేశంతో సింగరేణి పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ…

పదివేల మొక్కల పంపిణీ లో మత సామరస్యాన్ని చాటిన హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు సంఘాలు

J365 న్యూస్ : హిందూపురంలో గో గ్రీన్ బాలయ్య బాబు రాబోవు 65వ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా 65 వేల మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం. పట్టణంలో ని పెనుగొండ రోడ్ లో…