Sat. Apr 11th, 2026

కొత్తగూడెం 52వ డివిజన్‌లో వ్యాక్సినేషన్, అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేటర్ బి.కళావతిధనరాజ్

కొత్తగూడెం 52వ డివిజన్‌లో పిల్లలకు వ్యాక్సినేషన్ మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కార్పొరేటర్ కళావతి ధనరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలింతలు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అంగన్వాడిలోనే తీసుకోవడంతో పాటు ఇంటికి తీసుకెళ్లి వినియోగించాలని తెలిపారు. సమతుల్య ఆహారం…

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు మనందరికీ ఆదర్శం : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

కొత్తగూడెం పీఆర్‌టీయూటీఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అణగారిన వర్గాలకు ఆత్మబంధువుగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే విద్య ద్వారా సమాజాన్ని మార్గనిర్దేశం…

మేదరబస్తిలో విద్యుత్ సమస్యలపై తక్షణ చర్యలు

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్ పరిధిలోని మేదరబస్తిలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రజలకు ప్రమాదంగా మారుతున్న నేపథ్యంలో, డివిజన్ కార్పొరేటర్ బండి నరసింహారావు ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ ఏఈ కనకయ్యను సంఘటన స్థలానికి తీసుకెళ్లి సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా వేలాడుతున్న తీగలు…

క్యాంపు ఆఫీసుపై దాడి పిరికిపంద చర్య: మాజీ ఎమ్మెల్యే డా.చంద్రావతి

     ఖమ్మం, ఏప్రిల్ 4:  మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యుడు కె.చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి దాడులను…

రేగా కాంతారావుపై భద్రాద్రి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఫైర్

   టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు వ్యాఖ్యలపై జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తెలియకుండానే మాట్లాడటం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.గజ్వేలులో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు…

అథ్లెటిక్స్ పోటీలతో క్రీడాకారులకు అవకాశాలు: ఎం. పరంధామిరెడ్డి

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరం సాధన గ్రౌండ్లో జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఒలంపిక్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.…

ఆదివాసి ఉపాధ్యాయ సంఘ నాయకుల ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ చేసిన ఆదివాసి ఉపాధ్యాయ సంఘ నాయకులు

    ఆదివాసి ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు వాసం కుమార్ స్వామి, కుంజ శ్రీను అనారోగ్యంతో ఉండటాన్ని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటూ, త్వరగా…

చాతకొండ గ్రామ సభలో పలు సమస్యలపై మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్ 

లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్ కుమార్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన…

ఘనంగా సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతల సన్మానం

               GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్ లో జరిగిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో…

జాతీయ స్థాయిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభ – క్రీడల్లో విజయ ఢంకా

     జాతీయ స్థాయిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభ – క్రీడల్లో విజయ ఢంకా…మార్చి 13, 14, 15 తేదీలలో కేరళ రాష్ట్రం, కొల్లంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆటల పోటీలు (ఆల్ ఇండియా సౌత్ జోన్ పాలిటెక్నిక్…