Sat. Apr 4th, 2026

క్యాంపు ఆఫీసుపై దాడి పిరికిపంద చర్య: మాజీ ఎమ్మెల్యే డా.చంద్రావతి

     ఖమ్మం, ఏప్రిల్ 4:  మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యుడు కె.చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి దాడులను…

రేగా కాంతారావుపై భద్రాద్రి గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఫైర్

   టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు వ్యాఖ్యలపై జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తెలియకుండానే మాట్లాడటం సరికాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.గజ్వేలులో ముఖ్యమంత్రి ఫోటో ఏర్పాటు…

అథ్లెటిక్స్ పోటీలతో క్రీడాకారులకు అవకాశాలు: ఎం. పరంధామిరెడ్డి

       భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరం సాధన గ్రౌండ్లో జిల్లా సీనియర్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఒలంపిక్ జెండా ఊపి పోటీలను ప్రారంభించారు.…

ఆదివాసి ఉపాధ్యాయ సంఘ నాయకుల ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ చేసిన ఆదివాసి ఉపాధ్యాయ సంఘ నాయకులు

    ఆదివాసి ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు వాసం కుమార్ స్వామి, కుంజ శ్రీను అనారోగ్యంతో ఉండటాన్ని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటూ, త్వరగా…

చాతకొండ గ్రామ సభలో పలు సమస్యలపై మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్ 

లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్ కుమార్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన…

ఘనంగా సృజన టెక్ ఫెస్ట్ 2025–26 విజేతల సన్మానం

               GPW సికింద్రాబాద్ మరియు JNGPT రామంతాపూర్ లో జరిగిన సృజన టెక్ ఫెస్ట్ 2025–26 రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో…

జాతీయ స్థాయిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభ – క్రీడల్లో విజయ ఢంకా

     జాతీయ స్థాయిలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెం విద్యార్థుల ప్రతిభ – క్రీడల్లో విజయ ఢంకా…మార్చి 13, 14, 15 తేదీలలో కేరళ రాష్ట్రం, కొల్లంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆటల పోటీలు (ఆల్ ఇండియా సౌత్ జోన్ పాలిటెక్నిక్…

ఉపాధ్యాయ సమస్యలపై టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ ఎంఈఓకు ప్రాతినిధ్యం  

        టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం మండల కమిటీ తరఫున మండల విద్యాధికారి తోటమళ్ళ రమ గారికి ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం అందించారు. వేసవిలో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 3 ELS మంజూరు చేయాలని, పంచాయతీ ఎన్నికల…

అసెంబ్లీ ముట్టడి ముందుస్తు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్‌ను అరెస్ట్‌పై ఆగ్రహం

     లంబాడి సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్‌ను చంద్రుగొండ మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ చర్యపై సంఘాల నాయకులు తీవ్ర…

వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ సహకారంతో సుమారు రూ.3.5 లక్షల వ్యయంతో గిరిజన పాఠశాలకు అభివృద్ధి పనులు

బూర్గంపహాడ్ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో వెరిస్క్ అనలిటిక్స్ కంపెనీ ఆర్థిక సహకారంతో అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. సమరిటన్స్ ఫర్ ద నేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రామ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సుమారు రూ.3.5…