క్యాంపు ఆఫీసుపై దాడి పిరికిపంద చర్య: మాజీ ఎమ్మెల్యే డా.చంద్రావతి
ఖమ్మం, ఏప్రిల్ 4: మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యుడు కె.చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి దాడులను…
