అసెంబ్లీ ముట్టడి ముందుస్తు గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్ను అరెస్ట్పై ఆగ్రహం
లంబాడి సంఘాలు మరియు విద్యార్థి సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్ను చంద్రుగొండ మండల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ చర్యపై సంఘాల నాయకులు తీవ్ర…



