ఆదివాసి ఉపాధ్యాయ సంఘ నాయకుల ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ చేసిన ఆదివాసి ఉపాధ్యాయ సంఘ నాయకులు
ఆదివాసి ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు వాసం కుమార్ స్వామి, కుంజ శ్రీను అనారోగ్యంతో ఉండటాన్ని తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకుంటూ, త్వరగా…
