కొత్తగూడెం 52వ డివిజన్లో వ్యాక్సినేషన్, అక్షరాభ్యాసం కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేటర్ బి.కళావతిధనరాజ్
కొత్తగూడెం 52వ డివిజన్లో పిల్లలకు వ్యాక్సినేషన్ మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కార్పొరేటర్ కళావతి ధనరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలింతలు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని అంగన్వాడిలోనే తీసుకోవడంతో పాటు ఇంటికి తీసుకెళ్లి వినియోగించాలని తెలిపారు. సమతుల్య ఆహారం…

