ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుడి స్కూటీ చోరీ
పాల్వంచలోని ఆర్డీఓ కార్యాలయం ప్రాంగణంలో పార్క్ చేసిన స్కూటీ చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణుగూరుకు చెందిన గుగులోత్ వీరన్న కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న సాయంత్రం TS 28…






