Mon. Apr 14th, 2025 2:20:43 AM

Latest Post

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష విజయవంతం

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నందు నిరాహార దీక్ష కార్యక్రమం విజయవంతం.సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ కోచింగ్

ఇల్లెందు : సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు  నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విధించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు

కొత్తగూడెం లీగల్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విదిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. కేసులు వివరాలు ఇలా…. పాల్వంచ టౌన్ ఎస్. ఐ. డి. రాఘవయ్య…

అతివేగమే ప్రమాదానికి కారణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఖమ్మం వైపు నుంచి వస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయే ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కరవారిగూడెంకి చెందిన కోటియ, లక్ష్మీ…

బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు టీ టైప్ మునీర్ బాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు: బి ఆర్ ఎస్ లక్ష్మీ దేవి పల్లి మండల శాఖ

బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు టీ టైప్ మునీర్ బాయ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేసిన లక్ష్మీదేవిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్ మరియు లక్ష్మీదేవిపల్లి మండల మైనార్టీ నాయకులు…

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి:రాష్ట్ర అధ్యక్షులు బి.వీరు నాయక్…,జిఓ.యం.ఎస్ నెం.3,స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలి:బానోత్.రాములు నాయక్

మహబూబాబాద్:బయ్యారం మండల కేంద్రము లో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్. రాములు నాయక్, గౌరవ అధ్యక్షుడు శివ…

లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ ముందస్తు అరెస్ట్

భద్రాచలం శ్రీరామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి,మంత్రుల పర్యటనకు ఇబ్బంది కలిగించవచ్చని ఉద్దేశంతో వివిధ సంఘల నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర…

మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి,ఏదైనా శుభకార్యం రోజు ఓ మొక్కను నాటండి సూచించిన: ప్రకృతి ప్రేమికుడు కే.ఎన్ రాజశేఖర్

ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంత అవసరమో కరోనా నేర్పింది… ఈ నేపథ్యంలో జీవ వైవిధ్యం, వాతావరణం సమతుల్యం ప్రకృతి పరిరక్షణ ఎంత అవసరమో నిత్యం మొక్కలు నాటుతున్న కె.యన్.రాజశేఖర్ నేర్పుతారు. ప్రస్తుతం సమాజంలోచిన్నారుల నుంచి పెద్దవాళ్ళవరకు అందరినీ మొక్కలునాటాలని ప్రోత్సహిస్తూ… అందరికి హరిత…

What do you like about this page?

0 / 400