నేటి బాలలే రేపటి పౌరులు…జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
కొత్తగూడెం: దేశ భవిష్యత్తు పిల్లలే అని, నేటి బాలలే రేపటి పౌరులని వారి ఉన్నతికి తల్లిదండ్రులు, గురువులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. మంగళవారం ఐడిఓసి సమావేశపు హాలులోమహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన…
