రోడ్డు ప్రమాదం లో మరిణించిన రాజేష్ కుటుంబానికి 25లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
–సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ డిమాండ్ J365 న్యూస్, కొత్తగూడెం: సమగ్రశిక్ష లో ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తక్షణమే మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని…



