Tue. Mar 24th, 2026

Category: Political

Political news

సిండికేట్ వ్యాపారస్థులను కట్టడి చేయాలి. వైన్ షాపులో లేని మద్యం బెల్ట్ షాపులలో దర్శనం:లక్ష్మీదేవిపల్లి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు

కొత్తగూడెం పట్టణం పరిధిలోని ఏ ఒక్క వైన్ షాప్ లో కూడా బ్రాండెడ్ మద్యం దొరకకుండా కేవలం పేదలు తాగే మద్యాన్నే టార్గెట్ గా పెట్టుకొని వాటిని మాత్రమే వైన్ షాప్ లలో అమ్మకానికి లేకుండా కేవలం బెల్ట్ షాప్ లలో…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను తక్షణం అమలు చేయాలి సిపిఎం డిమాండ్

లక్ష్మీదేవి పల్లి మండలం కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మిదేవిపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీయం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను దక్షణమే అమలు చేయాలి అలాగే గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పెన్షన్…

జెడ్పీ హెచ్ ఎస్ బోడు పాఠశాల మ్యాథ్స్ ఉపాధ్యాయులు పొదేం భద్రయ్య అనారోగ్యంతో మృతి

టేకులపల్లి మండలం బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పొదెం భద్రయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో గురువారం మృతి చెందారు.ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్…

కామ్రేడ్ మచ్చా రాధా కు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన టి ఎస్ యుటిఎఫ్ నాయకులు

కామ్రేడ్ మచ్చా రాధా అనారోగ్య కారణాలతో మే4 న హైదరాబాదులో వారి స్వగృహంలో స్వర్గస్తులైనారు.ఈ సందర్భంగా మే 7న వారి సంస్మరణ సభను బుధవారం నాడు TSUTF పాల్వంచ ప్రాంతీయ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు.ఉపాధ్యాయులు మరియు సీనియర్ కార్యకర్తలు, రిటైర్డ్…

రహస్య వలసదారులను అక్రమ వలసలదారులను తరిమి కొట్టండి :మండల అధ్యక్షులు బిజెపి బలగం శ్రీధర్.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలంలో,పాకిస్తాన్, బంగ్లాదేశ్ మయన్మార్ రహస్యంగా ముస్లిం అక్రమ వలసదారులను..తక్షణమే గుర్తించి దేశం నుంచి వెలగొట్టాలని చుంచుపల్లి మండల అధ్యక్షులు బిజెపి నాయకుడు బలగం శ్రీధర్, చుంచుపల్లి పదాధికారి జైన్ కుమార్,నాయకులు…

కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి

వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను రీఛార్జ్ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు.ఈ మేరకు కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు…

టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ

తెలంగాణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాసుల్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. స్కూళ్లను…

PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ లో సమ్మర్ ఫ్రీ క్యాంప్..ఫ్రీకోచింగ్

PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ కొత్తగూడెం నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాల బాలికల కొరకు ఫ్రీ సమ్మర్ ఫ్రీకోచింగ్ క్యాంప్ ప్రారంభించారు.ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల…

రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.. సుజాత నగర్ సెంటర్లో రైతుల ఆందోళన

దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.వేలాది రూపాయలు పెట్టి ఎకరం వరి పంట సాగు చేయాలంటే పెట్టుబడికి కష్టంగా ఉన్నా చేస్తున్నారు. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట…