జూలూరుపాడు ఎమ్మార్వో కార్యాలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
j365న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల రెవెన్యూ కార్యాలయ లో ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కాకపోవడం వల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం మరియు కొత్తగూడెం నుంచి రోజూ ప్రయాణం చేసే ఉద్యోగులు తగిన సమయానికి…








