మహారాజ్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
హైదరారాబాద్, J365 న్యూస్,హైదరాబాద్ లోని బంజారా భవన్ లో జరిగిన సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.
Political news
హైదరారాబాద్, J365 న్యూస్,హైదరాబాద్ లోని బంజారా భవన్ లో జరిగిన సేవాలాల్ మహరాజ్ 285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండలంలోని కొత్త చీపురిగూడెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పొట్ట ప్రసాద్ ఇల్లు పూర్తిగా కాలిపోయి దగ్ధం అయినది.పంట సాగుకు ఉపయోగ పడే ఎరువుల బస్తాలు పూర్తిగా కాలి పోయాయి,అతని వంట సామాగ్రి…
ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వి. రావు మాతృమూర్తి కారేపల్లి మండలం కొత్త కమలాపురంలోని ఇటీవల స్వర్గస్తులైనారు.ఈ నేపధ్యంలో లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఉప సర్పంచ్,సామాజిక వేత్త,లగడపాటి రమేష్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బంజారా కమ్యూనిటీకి చెందిన తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. 04:49 PM 14th Feb 2024
J365 న్యూస్ : బుధవారం నాడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ ఖమ్మం నందు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క ఖమ్మం జిల్లా కమిటీని రాష్ట్ర శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్…
J365 న్యూస్ : ఖమ్మం మరియు కొత్తగూడెం భద్రాద్రి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కి చెందిన క్రీడాకారులు గోవా నందు జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ టేబుల్ టెన్నిస్ కాంపిటీషన్స్ నందు సింగిల్స్ మరియు డబుల్ విభాగంలో మెడల్స్ సాధించి ఖమ్మం…
J365 న్యూస్ : కేంద్ర బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రజా కార్మిక రైతు సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ భారత్ బంద్ లో ప్రజలు పాల్గొని జిల్లా బంద్ ను జయప్రదం…
జిల్లా:లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీడీవో సకినాల రమేష్ ఖమ్మంకు బదిలి పై వెళ్ళుతున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు భుక్య సోనా ఆధ్వర్యంలో ఎంపీడీవో రమేష్ కు ఘనంగా సత్కరించారు.ఈయొక్క కార్యక్రమంలో ఎంపిటిసి లు భధ్రమ్మ , శాంతి,బాబురావు, కో ఆప్షన్ సభ్యులు…