Mon. May 18th, 2026

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి నా ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) ఆహ్వానించిన ఆలయ కమిటీ. ముఖ్యమంత్రి కి స్వామివారి ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు.

Share this post...