Tue. Mar 24th, 2026

Category: Political

Political news

దమ్మపేటలో ఏసీబీ దాడి… పట్టుబడ్డ ఉద్యోగి

J365 న్యూస్, కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో ఏసీబీ దాడులు నిర్వహించారు, ఇ దాడిలో మండలం సర్వే మెరుగు వెంకటరత్నం 50వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డారు, ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇ దాడిలో ఏసీబీ…

Union Minister Ameesha should resign immediately All-party leaders demand in Ichoda J365 news Adilabad:- : All-party leaders have demanded the immediate resignation of Union Minister Hameesha, who made inappropriate comments on the architect of the Constitution, Dr. Babasaheb Ambedkar. On Friday, they participated in a protest rally organized by various political parties in Ichchoda under the auspices of various Dalit, tribal, and BC organizations. They organized a rally with Ambedkar’s portraits from Nirmal Bypass Road and burnt an effigy of Amit Shah at Ambedkar Chowk. The leaders of the respective parties alleged that the BJP is acting as an anti-constitutional force and that if it gets 400 MP seats, it will conspire to change the Constitution. Amit Shah said that Ambedkar should remember that he also gave him the freedom to speak in Parliament. They warned that if anyone criticizes Ambedkar once again, he will not be tolerated. In this rally, people from all castes and religions, including SC, ST, BC, minorities, participated in the rally. Market Committee Chairman Kumaram Koteshwar, Dharma Samaj Party State Secretary Annela Laxman, Ichchoda Block Congress President Mahimud Khan, Narayana Reddy Dharmapal, Saber, Ashanna Lasmanna, Chandu, Bojja Ravi, Bojja Laxman Bhattula Ushanna, Mustapa, Kothuri Laxman, Rajeshwar, Maila Mahesh, Venkatesh Swamy and others participated in the program.

ముఖ్యమంత్రి సారు…. మా కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల మొర ఆలగించరు…

కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల జీవితాలు అంధకారం… చాలీచాలని జీతంతో జీవితం విల విల… పలు సమస్యలపై నిరవదిక సమ్మెబాట… J365 NEWS,  భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తమ…

హిట్ అండ్ రన్ కేసుల పురోగతిపై చర్చ

…జిల్లా కోర్టు ప్రాంగణంలో సమావేశం …అవకాశాన్ని వినియోగించుకోవాలని జడ్జి సురేష్ సూచన  J365 న్యూస్, మహబూబాబాద్ జిల్లా:   ప్రతి రెండు నెలలకు ఒకసారి సీనియర్ సివిల్ జడ్జి మరియు సెక్రటరీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ, మహబూబాబాద్ కన్వీనర్ గా, రెవిన్యూ డివిజనల్…

ప్రజా రగ్ జోళ్ యాత్రను తొమ్మిది జిల్లాలలో విజయవంతం.. నాయకులకు ఘన సన్మానం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షులు ధరవత్ సురేష్ నాయక్ అధ్యక్షతన మండల అధ్యక్షులు బాలు నాయక్ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా ప్రజా రగ్ జోళ్ యాత్రను తొమ్మిది జిల్లాలలో విజయవంతం చేసుకుని వచ్చిన…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరని లోటని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. విద్యానగర్ లోని మంత్రి పొంగులేటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాన మంత్రి ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్…

జీడిపప్పు కావాలా నాయనా….

  లక్ష్యాలను ప్రశంసిస్తూ…కార్మికుల కష్టాలను విస్మరిస్తూ. అంకెల గారడీలో అధికారులు… నల్ల బంగారానికి శీతలీకరణ లెక్కలు J365 న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సిరుల మాగాణి సింగరేణి కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు నగరంలో, సింగరేణి కాలియరీస్ కంపెనీ లిమిటెడ్ జిఎం కార్యాలయంలో…

సి ఆర్ టి ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని అంతటి వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో వంద శాతం ఫలితాలలోనే కాకుండా పాఠశాల…

స్మశాన వాటికకు దారి లేక ఇబ్బంది పడుతున్న అంబేద్కర్ కాలనీ ప్రజలు

అధికారులు స్పందించకపోతే జనవరిలో ఉద్యమం మొదలు పెడతాం అంటున్న నాయకులు J365 న్యూస్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలంలో గల అంబేద్కర్ కాలానికి చెందిన దళిత సోదరులకు,ఎవరైన మరణిస్తే దహన సంష్కరణకు స్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి…