దమ్మపేటలో ఏసీబీ దాడి… పట్టుబడ్డ ఉద్యోగి
J365 న్యూస్, కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో ఏసీబీ దాడులు నిర్వహించారు, ఇ దాడిలో మండలం సర్వే మెరుగు వెంకటరత్నం 50వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డారు, ముందస్తు సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇ దాడిలో ఏసీబీ…






