మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్ అద్వర్యంలో జిల్లా మైనారిటీ ఆఫీసులో డీసీసీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చెసి శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్, ఉపఅధ్యక్షులు అక్బర్,జిల్లా జనరల్ సెక్రటరీ ఖామర్, టౌన్ యూత్ అధ్యక్షులు షేక్ నయీమ్,,చుంచుపల్లి మండల అధ్యక్షులు పఠాన్ గోరెబాబు, ASJ ప్రెసిడెండ్ షేక్ కరీమ్, జనరల్ సెక్రటరీ షేక్ యాకుబ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
