చదువుల తల్లికి ప్రోత్సాహం..పేదరికం చదువుకు అడ్డంకి కాదు
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 2024 లో పదవ తరగతి చదివిన హిమబిందు ఆనాడు 8.2 జిపిఏ సాధించి పేరొందిన విద్యాసంస్థ అయిన తెలంగాణ గురుకుల సంస్థలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉచిత సీటును…

