Tue. Mar 24th, 2026

Category: Political

Political news

ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ అండ్ వీడ్కోలు కార్యక్రమం.

ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి ప్రాథమిక పాఠశాల నందు శనివారం ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు గ్రాడ్యుయేషన్ సెర్మొనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

ఇంటర్ ఫలితాల తేదీ ఎప్పుడంటే…..??

తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది.ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను…

దివ్యాంగ కుటుంబానికి ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్( ఎస్జీఎఫ్) వితరణ

లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ లో గీతా ఆశ్రమం దగ్గర నివాసం ఉంటున్న కర్నాటి కృష్ణకుమారి కుటుంబం పూర్తిగా దివ్యాంగ కుటుంబం.కుటుంబానికి పెద్ద దిక్కు కూడా కోల్పోయారు.ఈ నేపథ్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం…

సన్నబియ్యం లబ్ధిదారుడు కుటుంబంతో కలిసి భోజనం: టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

KTG:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న రేషన్ బియ్యం పథకం అమలు పట్ల ప్రజల్లో స్పందన తెలుసుకునే క్రమంలో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడు సుజాతనగర్ గరీబ్ పేట నర్సింగ్ వీరయ్య ఇంట్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో వెళ్లి టీపీసీసీ సభ్యులు నాగా…

శరీరంలో రక్తం గలగల పారే సెలయేరులోని నీటిలాంటిది: యంగ్ ఇండియన్ బ్లడ్ డోనేర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షుడు జె బి బాలు.

ప్రతి ఇంట్లో రక్త దాతలను తయారు చేయాలనీ కృషి చేస్తున్నట్లూ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనేర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షుడు జె బి బాలు. అడగడానికి కాదు,ఇవ్వడానికి పోటీ పడాలని..నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు.ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి తమ…

న్యాయవాదుల చట్టం సవరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏ.ఐ.ఎల్.యు.) విస్తృత ప్రచారం

అడ్వకేట్స్ యాక్ట్ కు సవరణ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవదుల్లో విస్తృత ప్రచారం చేపట్టింది.ప్రతిపాదిత సవరణలతో బార్ కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్ధకం అవుతుందని,న్యాయ వాద వృత్తి…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు ఘన నివాళులు అర్పించారు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలవేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపించినారు.ఈ యొక్క…

అంబేద్కర్ విగ్రహానిఅంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి జిల్లా టి ఎస్ టి టి ఎఫ్ అధ్యక్షుడు భూక్య మోహన్ రాథోడ్.

రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి జిల్లా టి…

పి ఆర్ సి ని, పెండింగ్ లో ఉన్న డి ఎ వెంటనే ప్రకటించాలి, సి పి ఎస్ రద్దు చేయాలని డిమాండ్:TSUTF జిల్లా కార్యదర్శి ఎస్ కె పాషా

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాక ఆవిష్కరణ చేస్తున్న సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు అర్వపల్లి సత్యనారాయణ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి TSUTF జిల్లా కార్యదర్శి ఎస్ కె పాషా మాట్లాడుతూ పి ఆర్ సి ని…