పండగపూట పస్తులేనా? కాంట్రా ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి:గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హథిరామ్ నాయక్
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్ర పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వెజ్ ఉద్యోగులకు మరియు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంక్రాంతి పూట పస్తులేనా వారి జీతాలు ఇవ్వరా అని.. గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్ హథిరామ్…
కన్నుల పండువగా భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం ఎదురుగా ప్రత్యేక సెక్టార్లు ఏర్పాటు చేసి భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామి వారి దర్శన అనంతరం భక్తులు…
మరోమారు మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన ఎంఎల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఎంఎల్సిగా తన పదవీకాలంలో ఉపాద్యాయ గొంతుకగా పని చేసానని,మార్చి లో జరిగే ఎన్నికలలో మరోమారు మొదటి ప్రాదాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎంఎల్సి అలుగుబెల్లి నర్సిరెడ్డి పలు పాఠశాలల్లో సందర్శించి విజ్ఞప్తి చేసారు.చర్ల, టేకులపల్లి, ఆశ్వాపురం మండలలలో పలు పాఠశాలలను సందర్శించి…
యుద్దప్రాతిపదికన వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నాము-సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ జె.నరేష్
J365 న్యూస్, మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకైన రైతులకు ప్రత్యేక కార్యాచరణ అవలంభిస్తూ యుద్దప్రాతిపదికన వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నామని మహబూబాబాద్ సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ జె.నరేష్ తెలిపారు.ఈ ఏడాది ( 1-1-2024 నుండి 31-12-2024) వరకు 3256…
గుత్తి కోయ గ్రామాలను సందర్శించిన.. ఎంఈఓ బాలాజీ
J365 న్యూస్: ములుగుగూడెం పాఠశాల సందర్భముగా దగ్గర్లో ఉన్నటువంటి గుత్తి కోయల గ్రామాలైనటువంటి పాలవాగు,గడ్డి గుట్ట,జగ్గారం గ్రామాలను సందర్శించిన ఎంఇఓ బాలాజీ.ఈ నేపథ్యంలో అక్కడి పిల్లల వివరాలను సేకరించారు. అనంతరం బోధన తదితర అంశాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం చంద్రశేఖర్,ములుగుగూడెం…
సుజాతనగర్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
J365 NEWS, సుజాతనగర్ ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సుజాతనగర్ మండలంలో పార్టీ నిర్మాణం, రాబోయే ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్లాలని అంశాల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ…
మళ్లీ మాస్కు ధరించండి నిర్లక్ష్యం వద్దు!షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు..
హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది.నమస్కారం ముద్దు.. హ్యాండ్షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయిం చింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి…






