సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీపీఎస్ మంగపేట సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ సందర్భంగా టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్షులు యం.…
సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీపీఎస్ మంగపేట సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదవి విరమణ…
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడి గా మీసాల సురేష్ నియామకం..
కరీంనగర్: రాష్ట్రా వ్యాప్తంగా దళిత గిరిజన సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు అంబేద్కర్ ఆశయమైన టైం,టాలెంట్ మరియు ట్రెజరర్ ని స్ఫూర్తి గా తీసుకోని యువత ను సన్మార్గములో నడిచే విధంగా ప్రోత్సాహస్తున్న మీసాల సురేష్ సేవలను గుర్తించి…
ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ అండ్ వీడ్కోలు కార్యక్రమం.
ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి ప్రాథమిక పాఠశాల నందు శనివారం ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు గ్రాడ్యుయేషన్ సెర్మొనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…
ఇంటర్ ఫలితాల తేదీ ఎప్పుడంటే…..??
తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది.ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను…
దివ్యాంగ కుటుంబానికి ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్( ఎస్జీఎఫ్) వితరణ
లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ లో గీతా ఆశ్రమం దగ్గర నివాసం ఉంటున్న కర్నాటి కృష్ణకుమారి కుటుంబం పూర్తిగా దివ్యాంగ కుటుంబం.కుటుంబానికి పెద్ద దిక్కు కూడా కోల్పోయారు.ఈ నేపథ్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం…
సన్నబియ్యం లబ్ధిదారుడు కుటుంబంతో కలిసి భోజనం: టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
KTG:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న రేషన్ బియ్యం పథకం అమలు పట్ల ప్రజల్లో స్పందన తెలుసుకునే క్రమంలో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడు సుజాతనగర్ గరీబ్ పేట నర్సింగ్ వీరయ్య ఇంట్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో వెళ్లి టీపీసీసీ సభ్యులు నాగా…
శరీరంలో రక్తం గలగల పారే సెలయేరులోని నీటిలాంటిది: యంగ్ ఇండియన్ బ్లడ్ డోనేర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షుడు జె బి బాలు.
ప్రతి ఇంట్లో రక్త దాతలను తయారు చేయాలనీ కృషి చేస్తున్నట్లూ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనేర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షుడు జె బి బాలు. అడగడానికి కాదు,ఇవ్వడానికి పోటీ పడాలని..నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు.ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి తమ…


