మొక్కలు నాటి పద్మశ్రీ వనజీవి రామయ్య కు ఘన నివాళులు:INTUC నాయకులు రజాక్.
కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీ వనజీవి రామయ్య స్వర్గస్తులైనారు. వారి గుర్తుగా భద్రాద్రి కొత్తగూడెం రామవరం లో వనజీవి రామయ్య గుర్తుగా మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మహమ్మద్…

