ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ అండ్ వీడ్కోలు కార్యక్రమం.
ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి ప్రాథమిక పాఠశాల నందు శనివారం ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు గ్రాడ్యుయేషన్ సెర్మొనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

