Wed. Feb 4th, 2026

అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జయప్రదం చేయండిఅంబేద్కర్ జయంతిని సమాజ చైతన్యానికి మార్గదర్శకంగా మార్చండి:జేబీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్ 

కొత్తగూడెం:ఈ నెల 14న జరగనున్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కోరారు.శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో…

భావి తరాలకు పచ్చని ఆస్తులను ఇచ్చిన ప్రకృతి యోధుడు వనజీవి రామయ్య ఇక లేరు..

రామయ్య గారి జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి దాయకం.వనజీవి అకాల మరణంతో తెలంగాణ ప్రకృతి యోధుడిని కోల్పోయింది.ప్రపంచ పర్యావరణం కోసం రామయ్య గారి కృషి చిరస్కరణీయం.ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పారు వనజీవీ.ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకై ఆయన చేసిన కృషికి గాను…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి.ఎంపీ బలరాంనాయక్,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ జీతీష్ వి పాటిల్, ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు 

  తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు,పినపాక మండలాల్లో బీటి రోడ్లు, హైలెవల్ బ్రిడ్జి, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన…

టీచర్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2025 జూన్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది.ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 11న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 15 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు…

ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి:టీ.ఎస్ యు.టి.ఎఫ్ మణుగూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు బొల్లు ఐలయ్య,షేక్ మీరా హుస్సేన్.

  తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మణుగూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐలయ్య, షేక్ మీరా హుస్సేన్ లు…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలని ‘డైరెక్టర్ పా’ కు వినతి పత్రం అందజేసిన సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం (ఎస్ సి కె ఎస్) సి ఐ టి యు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మేడే లోపూ ఈఎస్ఐ అమలు చేయాలని కోరుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్ సి కె ఎస్- సిఐటియు ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ పా గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈఎస్ఐ అమలతో పాటు…

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష విజయవంతం

సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నందు నిరాహార దీక్ష కార్యక్రమం విజయవంతం.సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ కోచింగ్

ఇల్లెందు : సింగరేణి ఇల్లందు ఏరియాలో 2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఉచితంగా పాలిసెట్ శిక్షణ తరగతులు  నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ వీసం కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విధించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు

కొత్తగూడెం లీగల్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విదిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. కేసులు వివరాలు ఇలా…. పాల్వంచ టౌన్ ఎస్. ఐ. డి. రాఘవయ్య…