Wed. May 20th, 2026

కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి

వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను రీఛార్జ్ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు.ఈ మేరకు కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు…

టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ

తెలంగాణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాసుల్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. స్కూళ్లను…

PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ లో సమ్మర్ ఫ్రీ క్యాంప్..ఫ్రీకోచింగ్

PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ కొత్తగూడెం నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాల బాలికల కొరకు ఫ్రీ సమ్మర్ ఫ్రీకోచింగ్ క్యాంప్ ప్రారంభించారు.ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల…

రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.. సుజాత నగర్ సెంటర్లో రైతుల ఆందోళన

దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.వేలాది రూపాయలు పెట్టి ఎకరం వరి పంట సాగు చేయాలంటే పెట్టుబడికి కష్టంగా ఉన్నా చేస్తున్నారు. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట…

చదువుల తల్లికి ప్రోత్సాహం..పేదరికం చదువుకు అడ్డంకి కాదు

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 2024 లో పదవ తరగతి చదివిన హిమబిందు ఆనాడు 8.2 జిపిఏ సాధించి పేరొందిన విద్యాసంస్థ అయిన తెలంగాణ గురుకుల సంస్థలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉచిత సీటును…

కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అంది లబ్ధి పొందిన వారు అలాగే వచ్చే పథకాలలో అర్హులైన వారు బి ఆర్ ఎస్ మీటింగ్ ను బహిస్కరించండి:జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి వీరబాబు

ఏప్రిల్ 27న జరగబోయే టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు సామాన్య ప్రజలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అంది లబ్ధి పొందిన వారు అలాగే వచ్చే పథకాలలో అర్హులైన వారు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్లొద్దని జిల్లా…

పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి: TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఉద్యమ తరగతులు పాల్వంచ లోని పెద్దమ్మ గుడి శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ ఉద్యమ తరగతులలో ముఖ్య వక్తగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి…

కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య: కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన 28 మంది అమరులైన వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అశ్రునివాళి అర్పించి నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలని,దేశ ఐక్యత వర్ధిల్లాలని, అవసరమైతే దేశం కోసం…

ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో అభాగ్యులకు అన్నార్థులకు పట్టెడన్నం కార్యక్రమం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో తమిళనాడు ఐఐటి ఫ్యాకల్టీ గా పని చేస్తూన్నా మాటేటి ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపకులు మారుతి రత్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల…

ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు SGF ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్ట్ ల్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ISGF ) ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి…