Wed. May 20th, 2026

ఇంటర్ విద్యార్థులను పూర్తిగా పరిశీలించినకే అనుమతి

పలువురు జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా చూడాలని అధికారులు సూచించారు. ఈ నేపద్యంలో కొత్తగూడెం లక్ష్మీ దేవి పల్లిలో ఓ కాలేజ్ నందు…

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు.కేక్ కట్ చేసిన అభిమానులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సెవెన్ హిల్స్ ఏరియా నందు నందమూరి తారక రామారావు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పేదలకు అన్నదానం…

సిండికేట్ వ్యాపారస్థులను కట్టడి చేయాలి. వైన్ షాపులో లేని మద్యం బెల్ట్ షాపులలో దర్శనం:లక్ష్మీదేవిపల్లి బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు

కొత్తగూడెం పట్టణం పరిధిలోని ఏ ఒక్క వైన్ షాప్ లో కూడా బ్రాండెడ్ మద్యం దొరకకుండా కేవలం పేదలు తాగే మద్యాన్నే టార్గెట్ గా పెట్టుకొని వాటిని మాత్రమే వైన్ షాప్ లలో అమ్మకానికి లేకుండా కేవలం బెల్ట్ షాప్ లలో…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను తక్షణం అమలు చేయాలి సిపిఎం డిమాండ్

లక్ష్మీదేవి పల్లి మండలం కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మిదేవిపల్లి ఎంపీడీవో కార్యాలయం ముందు సీపీయం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను దక్షణమే అమలు చేయాలి అలాగే గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పెన్షన్…

జెడ్పీ హెచ్ ఎస్ బోడు పాఠశాల మ్యాథ్స్ ఉపాధ్యాయులు పొదేం భద్రయ్య అనారోగ్యంతో మృతి

టేకులపల్లి మండలం బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పొదెం భద్రయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో గురువారం మృతి చెందారు.ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్…

కామ్రేడ్ మచ్చా రాధా కు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన టి ఎస్ యుటిఎఫ్ నాయకులు

కామ్రేడ్ మచ్చా రాధా అనారోగ్య కారణాలతో మే4 న హైదరాబాదులో వారి స్వగృహంలో స్వర్గస్తులైనారు.ఈ సందర్భంగా మే 7న వారి సంస్మరణ సభను బుధవారం నాడు TSUTF పాల్వంచ ప్రాంతీయ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు.ఉపాధ్యాయులు మరియు సీనియర్ కార్యకర్తలు, రిటైర్డ్…

రహస్య వలసదారులను అక్రమ వలసలదారులను తరిమి కొట్టండి :మండల అధ్యక్షులు బిజెపి బలగం శ్రీధర్.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలంలో,పాకిస్తాన్, బంగ్లాదేశ్ మయన్మార్ రహస్యంగా ముస్లిం అక్రమ వలసదారులను..తక్షణమే గుర్తించి దేశం నుంచి వెలగొట్టాలని చుంచుపల్లి మండల అధ్యక్షులు బిజెపి నాయకుడు బలగం శ్రీధర్, చుంచుపల్లి పదాధికారి జైన్ కుమార్,నాయకులు…