Tue. Feb 3rd, 2026

పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలి: TSUTF రాష్ట్ర అధ్యక్షులు చావా రవి.

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఉద్యమ తరగతులు పాల్వంచ లోని పెద్దమ్మ గుడి శ్రీరామ ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ ఉద్యమ తరగతులలో ముఖ్య వక్తగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి…

కాశ్మీర్ టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య: కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తుపాకీ తూటాలకు బలైన 28 మంది అమరులైన వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అశ్రునివాళి అర్పించి నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలని,దేశ ఐక్యత వర్ధిల్లాలని, అవసరమైతే దేశం కోసం…

ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో అభాగ్యులకు అన్నార్థులకు పట్టెడన్నం కార్యక్రమం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో తమిళనాడు ఐఐటి ఫ్యాకల్టీ గా పని చేస్తూన్నా మాటేటి ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపకులు మారుతి రత్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల…

ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు SGF ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇంగ్లీష్, లెక్కలు సబ్జెక్ట్ ల్లో ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఇండియన్ స్కౌట్ అండ్ గైడ్ ఫెలోషిప్ (ISGF ) ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి…

సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీపీఎస్ మంగపేట సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ సందర్భంగా టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా కమిటీ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా అధ్యక్షులు యం.…

సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన టిఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీపీఎస్ మంగపేట సీనియర్ ఉపాధ్యాయులు జవహర్ బాబు పదవి విరమణ సందర్భంగా విశిష్ట అతిధిగా హాజరన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పదవి విరమణ…

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడి గా మీసాల సురేష్ నియామకం..

  కరీంనగర్: రాష్ట్రా వ్యాప్తంగా దళిత గిరిజన సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటు అంబేద్కర్ ఆశయమైన టైం,టాలెంట్ మరియు ట్రెజరర్ ని స్ఫూర్తి గా తీసుకోని యువత ను సన్మార్గములో నడిచే విధంగా ప్రోత్సాహస్తున్న మీసాల సురేష్ సేవలను గుర్తించి…

ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ అండ్ వీడ్కోలు కార్యక్రమం.

ఎంపీపీఎస్ లక్ష్మీదేవి పల్లి నందు గ్రాడ్యుయేషన్ కార్యక్రమం.చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి ప్రాథమిక పాఠశాల నందు శనివారం ఐదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మరియు గ్రాడ్యుయేషన్ సెర్మొనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి…

ఇంటర్ ఫలితాల తేదీ ఎప్పుడంటే…..??

తెలంగాణలో విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది.ఈ నెల 22న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను…