Tue. Feb 3rd, 2026

జెడ్పీ హెచ్ ఎస్ బోడు పాఠశాల మ్యాథ్స్ ఉపాధ్యాయులు పొదేం భద్రయ్య అనారోగ్యంతో మృతి

టేకులపల్లి మండలం బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాథ్స్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పొదెం భద్రయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో గురువారం మృతి చెందారు.ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గాంధీనగర్…

కామ్రేడ్ మచ్చా రాధా కు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన టి ఎస్ యుటిఎఫ్ నాయకులు

కామ్రేడ్ మచ్చా రాధా అనారోగ్య కారణాలతో మే4 న హైదరాబాదులో వారి స్వగృహంలో స్వర్గస్తులైనారు.ఈ సందర్భంగా మే 7న వారి సంస్మరణ సభను బుధవారం నాడు TSUTF పాల్వంచ ప్రాంతీయ కార్యాలయంలో సంస్మరణ సభ నిర్వహించారు.ఉపాధ్యాయులు మరియు సీనియర్ కార్యకర్తలు, రిటైర్డ్…

రహస్య వలసదారులను అక్రమ వలసలదారులను తరిమి కొట్టండి :మండల అధ్యక్షులు బిజెపి బలగం శ్రీధర్.. తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలంలో,పాకిస్తాన్, బంగ్లాదేశ్ మయన్మార్ రహస్యంగా ముస్లిం అక్రమ వలసదారులను..తక్షణమే గుర్తించి దేశం నుంచి వెలగొట్టాలని చుంచుపల్లి మండల అధ్యక్షులు బిజెపి నాయకుడు బలగం శ్రీధర్, చుంచుపల్లి పదాధికారి జైన్ కుమార్,నాయకులు…

కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి

వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాలను రీఛార్జ్ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించాలని ఆదేశించారు.ఈ మేరకు కొత్తగూడెం మండలంలో గల సకల ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు…

టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ

తెలంగాణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ టీచర్లు క్లాసు రూముల్లో ఫోన్లు వాడొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. క్లాసుల్లో ఫోన్ వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవోలు, ఆర్జేడీలు, డైట్ ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేసింది. స్కూళ్లను…

PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ లో సమ్మర్ ఫ్రీ క్యాంప్..ఫ్రీకోచింగ్

PM.SHRI ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూలీ లైన్ కొత్తగూడెం నందు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బాల బాలికల కొరకు ఫ్రీ సమ్మర్ ఫ్రీకోచింగ్ క్యాంప్ ప్రారంభించారు.ఉదయం ఎనిమిది గంటల నుండి 11 గంటల…

రైతులకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు.. సుజాత నగర్ సెంటర్లో రైతుల ఆందోళన

దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.వేలాది రూపాయలు పెట్టి ఎకరం వరి పంట సాగు చేయాలంటే పెట్టుబడికి కష్టంగా ఉన్నా చేస్తున్నారు. నాట్లు మొదలుకొని పంట నూర్పిడి వరకు చీడ పీడలను నివారిస్తూ తీరా పంట…

చదువుల తల్లికి ప్రోత్సాహం..పేదరికం చదువుకు అడ్డంకి కాదు

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 2024 లో పదవ తరగతి చదివిన హిమబిందు ఆనాడు 8.2 జిపిఏ సాధించి పేరొందిన విద్యాసంస్థ అయిన తెలంగాణ గురుకుల సంస్థలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఉచిత సీటును…

కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అంది లబ్ధి పొందిన వారు అలాగే వచ్చే పథకాలలో అర్హులైన వారు బి ఆర్ ఎస్ మీటింగ్ ను బహిస్కరించండి:జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి వీరబాబు

ఏప్రిల్ 27న జరగబోయే టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు సామాన్య ప్రజలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అంది లబ్ధి పొందిన వారు అలాగే వచ్చే పథకాలలో అర్హులైన వారు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్లొద్దని జిల్లా…