Tue. Mar 24th, 2026

రోడ్డు ప్రమాదం లో మరిణించిన రాజేష్ కుటుంబానికి 25లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి

–సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ డిమాండ్ J365 న్యూస్, కొత్తగూడెం: సమగ్రశిక్ష లో ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ తక్షణమే మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని…

అందరివాడు మా సీతారాముడు..టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను సన్మానించిన చాతకొండ కాంగ్రెస్ నాయకులు

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను చాతకొండ కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ప్రజా సేవకుడిగా,సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉండే నాగా సీతారాములుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి…

లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నూతన కమిటీ అధ్యక్షుడిగా లగడపాటి రమేష్ చంద్.

  లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం నూతన కమిటీ అధ్యక్షుడిగా లగడపాటి రమేష్ చంద్.,కార్యదర్శి కలవల చంద్రశేఖర్. కోశాధికారి శ్రీశైలం జయ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అనంతరం జరిగిన నూతన సభ్యుల అభినందన సన్మాన సభలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు…