Wed. May 6th, 2026

పట్టు వదలని విక్రమార్కుడులా..విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన సుభిక్షం ఉపాధ్యాయుడు ఎన్.భిక్షం….పాఠశాలను ప్రారంభించిన భద్రాద్రి జిల్లా డిఇఓ వెంకటేశ్వర చారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన విద్యార్థుల వెలుగు కోసం నిబద్ధతగా పనిచేస్తున్న ఎన్.భిక్షం దంతలబోర (హరిజన వాడా) పాల్వంచ మండలంలోని మారుమూల ప్రాంతం కోయగట్టు గ్రామంలోని గిరిజన ఆదివాసీ విద్యార్థులకు పాఠశాల లేక విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలుసుకొని ఇంతటి…

మణుగూరు పగిడేరు గ్రామంలో థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి,పర్యా టకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ నిర్ణయం

మణుగూరు పగిడేరు గ్రామంలో థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి,పర్యా టకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ నిర్ణయం. మణుగూరు మండలం పగిడేరులో 30 ఏళ్ల నుంచి 6 ప్రాంతాల్లో భూమి లోపలి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది.మాంటిల్ అనే పొరతో నీళ్లు…

ప్రమాదపు అంచున ప్రయాణం.. రింగ్ ఫౌంటెన్ గద్దె పరిమాణం తగ్గించాలని కోరుతున్న స్థానిక ప్రజలు

ఇల్లందు మండలంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో రౌండ్ గా కట్టినటువంటి రింగ్ మౌంటెన్ అంత పెద్దగా ఉండటం వల్ల బస్సులు లారీలు క్రాసింగ్ అయ్యేటప్పుడు దానికి గుద్దుకొని పగిలిపోయి బండరాళ్లన్నీ రోడ్డుమీద పడిపోతున్నాయి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఇది ఇంత…

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన టి.ఎస్ టి.టి.ఎఫ్ కమిటి రాష్ట్ర,జిల్లా నాయకులు

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన టి.ఎస్ టి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన…

లక్ష్మీదేవిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు తుము.చౌదరి నాయకత్వములో భద్రాద్రి జిల్లా లక్ష్మీ దేవి పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై…

వాడా వాడల్లో ఘనంగా బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్న భక్తులు

ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి బొడ్రాయి వద్ద మరియు వార్డులో గల పోచమ్మలకు బోనాలను పలువురు ప్రజలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతల ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి లయన్ కోనేరు పూర్ణ చందర్ రావు జన్మదిన వేడుకలు

శ్రీనగర్ కాలనీలోని కోనేరు నివాసంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ కార్యదర్శి లయన్ కోనేరు పూర్ణ చందర్ రావు జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసిన అనంతరం శ్రీనగర్ కాలనీ లో మొక్కలు నాటటం…

విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాల్వంచ మండల డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసారు.ఈ కార్యక్రమంలో టి ఎస్ యు టి ఎఫ్ భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి…

ఎమ్మెల్యే కె ఎస్ ఆర్ చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ

ఎమ్మెల్యే కె ఎస్ ఆర్ చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కొత్తగూడెం క్లబ్ లో రేషన్ కార్డుల పంపిణి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ నేపథ్యంలో సుజాతనగర్ మండల తాసిల్దార్, సివిల్ సప్లయ్ డిప్యూటీ…

జాతీయ ట్రైబల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ కు గిరిజన పలు సమస్యలను వివరిస్తున్న గిరిజన సంక్షేమ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు వి హాథిరామ్ నాయక్ 

జాతీయ ట్రైబల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ క్యాంప్ కార్యాలయం నందు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి హాథిరామ్ నాయక్ , టీమ్. భద్రాద్రి జిల్లాలో లోని కొందరు గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని…