Wed. May 6th, 2026

సాటి మనిషి ప్రాణాలు కాపాడటంలో రక్తదానానికి మించిన దానం లేదు. రక్తదానం చేసి ప్రాణదాతలు కండి” మయాన మహమ్మద్ అలీ పఠాన్,షేక్ అతావుల్లా 

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం పాత రాయచోటి కి చెందిన మనీషా అనే గర్భిణీ స్త్రీ అమరావతి హాస్పిటల్ నందు డెలివరీ కొరకు చేరగా ఆమెకు A+ రక్తము అత్యవసరమని డాక్టర్స్ పేషంట్ వారికి తెలపగా వారు వెంటనే హీబ బ్లడ్…

ఘనంగా మాజీ మంత్రివర్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ స్వర్గీయ కోనేరు నాగేశ్వరావు గారి 9 వ వర్ధంతి

మాజీ మంత్రివర్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ స్వర్గీయ కోనేరు నాగేశ్వరావు గారి 9 వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో గల కోనేరు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన…

మంగళవారం నాడు చిరంజీవి భూక్య.వరప్రసాద్(సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ ఎలక్ట్రిషన్ అప్రెంటిస్)కి సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రకృతి హరిత దీక్ష ఇచ్చి మందార మొక్కను నాటించి మొక్కలు నాటే…

ఉపాధ్యాయుల పదోన్నతులలో అడక్వేసి అనే పదాన్ని తొలగించాలని టి ఎస్ టి.టి.ఎఫ్ డిమాండ్ 

ఉపాధ్యాయుల పదోన్నతులలో అడక్వేసి అనే పదాన్ని తొలగించాలని,ఏజెన్సీ ప్రాంతంలో జీ ఓ. 3 ని అమలుపరిచి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. కమిషనర్…

వంద శాతం ప్రమోషన్ లు ఓ నెం.3 ప్రకారం స్థానిక గిజనులకె ఇవ్వాలని వినతి పత్రం అందజేసిన టి ఎస్ టి టి ఎఫ్ సంఘ నాయకులు

జిఓ నెం.3 ప్రకారం వంద శాతం ప్రమోషన్ లు స్థానిక గిజనులకు ఇవ్వాలని టి ఎస్ టి టి ఎఫ్ సంఘ నాయకులు కోరుతూ డిఇఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఇటీవల ఎఫ్ ఎ ఓ గా ఛార్జ్…

స్నేహితుల దినోత్సవం సందర్భంగా..ఘనంగా జెడ్పీ హెచ్ ఎస్ గౌతమ్ పూర్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు జెడ్పీ హెచ్ ఎస్ గౌతమ్ పూర్ 2001-2002 పదవతరగతి బ్యాచ్ పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా తమ గురువులను…

ఏటీడీఓ డాక్టర్ ఎస్ కే జహీరుద్దీన్ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన జీపీఎస్ టేకులతండా హెచ్ ఎం అండ్ ఉపాధ్యాయ సిబ్బంది

జీపీఎస్ టేకులతండా తరపున ఏటీడీఓ డాక్టర్ ఎస్ కే జహీరుద్దీన్ పదవి విరమణ శుభ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు విద్యా అభివృద్ధి మరో సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.ఆయన శేష జీవితం…

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపి మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్,నైనిక రజువా

  భద్రాద్రి కొత్తగూడెం రామవరం ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికులు, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ కొట్టూరు నుర్వి రాజశేఖర్ (మొక్కల రాజశేఖర్)…

భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి:ఇంచార్జీ హెచ్ ఎం శంకర్ మరియు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ 

మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఇంచార్జీ హెచ్ ఎం శంకర్ గారి సూచన మేరకు మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలు మాలోత్. గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అన్నారు.…

5న కొత్తగూడెంలో జరిగే యుయస్పిసి ధర్నాను జయప్రదం చేయండి: టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి (యుయస్పిసి) మూడు దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 5న కొత్తగూడెంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని శుక్రవారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారం ప్రధానోపాధ్యాయులు డి.జగన్ చే జరిగిన యూఎస్పిసి మూడు దశల…