Wed. May 20th, 2026

న్యాయవాదుల చట్టం సవరణకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏ.ఐ.ఎల్.యు.) విస్తృత ప్రచారం

అడ్వకేట్స్ యాక్ట్ కు సవరణ చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు రానున్న ప్రతిపాదిత బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ న్యాయవదుల్లో విస్తృత ప్రచారం చేపట్టింది.ప్రతిపాదిత సవరణలతో బార్ కౌన్సిల్ స్వతంత్ర ప్రతిపత్తి ప్రశ్నార్ధకం అవుతుందని,న్యాయ వాద వృత్తి…

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు ఘన నివాళులు అర్పించారు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలవేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపించినారు.ఈ యొక్క…

అంబేద్కర్ విగ్రహానిఅంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి జిల్లా టి ఎస్ టి టి ఎఫ్ అధ్యక్షుడు భూక్య మోహన్ రాథోడ్.

రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి జిల్లా టి…

పి ఆర్ సి ని, పెండింగ్ లో ఉన్న డి ఎ వెంటనే ప్రకటించాలి, సి పి ఎస్ రద్దు చేయాలని డిమాండ్:TSUTF జిల్లా కార్యదర్శి ఎస్ కె పాషా

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాక ఆవిష్కరణ చేస్తున్న సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు అర్వపల్లి సత్యనారాయణ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి TSUTF జిల్లా కార్యదర్శి ఎస్ కె పాషా మాట్లాడుతూ పి ఆర్ సి ని…

మొక్కలు నాటి పద్మశ్రీ వనజీవి రామయ్య కు ఘన నివాళులు:INTUC నాయకులు రజాక్.

కోటి మొక్కలు నాటి పద్మశ్రీ అవార్డు పొందిన శ్రీ వనజీవి రామయ్య స్వర్గస్తులైనారు. వారి గుర్తుగా భద్రాద్రి కొత్తగూడెం రామవరం లో వనజీవి రామయ్య గుర్తుగా మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మహమ్మద్…

గుర్తుకొస్తున్నాయి..పద్మశ్రీ వనజీవి రామయ్య సేవలు :

సామాజిక సేవకులు లగడపాటి రమేష్ చంద్ ఆహ్వానం మేరకు శ్రీనగర్ కాలనీలోని వారి నివాసానికి విచ్చేసి వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి మొక్కలు నాటిన పద్మశ్రీ వనజీవి రామయ్య దంపతులు. గుర్తుకొస్తున్నాయి.. పద్మశ్రీ వనజీవి రామయ్య సేవలు అని…

అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జయప్రదం చేయండిఅంబేద్కర్ జయంతిని సమాజ చైతన్యానికి మార్గదర్శకంగా మార్చండి:జేబీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెర్రా కామేష్ 

కొత్తగూడెం:ఈ నెల 14న జరగనున్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ కోరారు.శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో…

భావి తరాలకు పచ్చని ఆస్తులను ఇచ్చిన ప్రకృతి యోధుడు వనజీవి రామయ్య ఇక లేరు..

రామయ్య గారి జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి దాయకం.వనజీవి అకాల మరణంతో తెలంగాణ ప్రకృతి యోధుడిని కోల్పోయింది.ప్రపంచ పర్యావరణం కోసం రామయ్య గారి కృషి చిరస్కరణీయం.ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పారు వనజీవీ.ప్రకృతికి, పర్యావరణ పరిరక్షణకై ఆయన చేసిన కృషికి గాను…

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి.ఎంపీ బలరాంనాయక్,ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ జీతీష్ వి పాటిల్, ఐటీడిఏ పిఓ రాహుల్ లతో కలిసి పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు 

  తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు,పినపాక మండలాల్లో బీటి రోడ్లు, హైలెవల్ బ్రిడ్జి, పాఠశాల అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన…

టీచర్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2025 జూన్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది.ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 11న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 15 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు…