Sat. Mar 28th, 2026

అశ్వరావుపేట,j365 న్యూస్  : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కుడుములపాడు గ్రామానికి చెందిన పూనం ప్రకాష్ కృష్ణవేణి దంపతులకు నలుగురు కుమార్తెలు వీరు కూలి పని చేస్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇటీవల వారి రెండవ కుమార్తె అయిన పూణెం…

పినపాక ఎమ్మెల్యే తో ఫోన్ లో మాట్లాడిన మద్దిశెట్టి.

J365 న్యూస్, దమ్మపేట :   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని జగ్గారం రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 400,400/2 చింతిర్యాలగూడెం గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 191/1,192/2,190 లో గల భూములపై ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే…

వైయస్ షర్మిల కొడుకు పెళ్లి ఖర్చు తెలిస్తే.. అవాక్ అవ్వాల్సిందే

వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు అంటే ఆ మాత్రం ఉండాలి మరి.   J365 న్యూస్:  వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఇవాళ అంగరంగ వైభవంగా రాజస్థాన్ వేదికగా జరుగుతోంది. హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరగ్గా, ఇప్పుడు పెళ్లికి ముందు కూడా…

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని

స్థానిక కొత్తగూడెం బస్టాండ్లో మేడారం జాతరకు వెళ్లే బస్సులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆదివారం జెండా ఊపి,సేవా శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ… డిపో అధికారులు, సిబ్బంది సైతం వారం రోజులు అందుబాటులో ఉండి సేవలందించాలని, మేడారం…

ఐ టీ డి ఏ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం.

భద్రాచలం 18 ఫిబ్రవరి j365 న్యూస్ : ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని,2014 నుంచి 2023…

పక్షుల దాహార్తి తీర్చండి: మొక్కల రాజశేఖర్

కొత్తగూడెం: ఎండాకాలంలో పక్షులకు తాగునీటితో పాటు ధాన్యం అందించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు కృషిచేయాలని ‘ప్రకృతి హరిత దీక్ష ఉద్యమ వ్యవస్థాపకులు మొక్కల రాజశేఖర్ కోరారు.పిచ్చుక,ధాన్యం గూళ్లను పట్టణంలో పలువురికి పలువురికి పంపిణి చేశారు.ఎండాకాలం తమ ఇళ్లల్లోని ఆవరణల్లో ధాన్యం కంకులు,నీటిని…

దమ్మపేట మండలంలో ఏఐటీయూసీ అనుబంధ భారత ఆటో యూనియన్ సమావేశం

దమ్మపేట j365 న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజవర్గం దమ్మపేట మండలంలో ఏఐటీయూసీ అనుబంధ భారత ఆటో యూనియన్ సమావేశం సంకు రమేష్ అధ్యక్షతనజరిగింది ఈ సమావేశానికి 35 మంది సభ్యులు హాజరయ్యారుఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ…