Thu. Jul 30th, 2026

జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు సభను విజయవంతం చేద్దాం :ప్రమీలా ఓరుగంటి

మర్రిపాడు మండల కేంద్రంలో జరుగు తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభను జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు విజయవంతం చేద్దాం :ప్రమీలా ఓరుగంటి తేదీ.15.ఏప్రిల్.2024, సోమవారం, సాయంత్రం 4.00 గంటలకు మర్రిపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ…

తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రెపాకుల శ్రీనివాస్ డిమాండ్

తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ప్రూనింగ్ పనులు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్తానిక భద్రాద్రి జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ…

18నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ట్రైబల్ వెల్ఫేర్ పీ ఎం హెచ్ హాస్టళ్ల ఔట్ సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం: సీఐటీయు

18నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ట్రైబల్ వెల్ఫేర్ పీఎంహెచ్ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి గత 18 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని,క్యాటరింగ్ విధానం రద్దు చేయాలని,జీవో నెంబర్ 60 ప్రకారం 15600 వేతనం ఇవ్వాలని,ప్రతినెలా మొదటి…