గద్దేలకు చేరుకున్న సారలమ్మ
భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి పంచాయితీ ఆఫీస్ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ జరిగే జాతర సందర్భంగా బుధవారం సారలమ్మ అమ్మవారు గద్దెలకు చేరుకున్నారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా జరిగే జాతరకు కులమత వర్గ విభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల భక్తిశ్రద్ధలతో…
పినపాక ఎమ్మెల్యే తో ఫోన్ లో మాట్లాడిన మద్దిశెట్టి.
J365 న్యూస్, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని జగ్గారం రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 400,400/2 చింతిర్యాలగూడెం గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 191/1,192/2,190 లో గల భూములపై ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే…
వైయస్ షర్మిల కొడుకు పెళ్లి ఖర్చు తెలిస్తే.. అవాక్ అవ్వాల్సిందే
వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు అంటే ఆ మాత్రం ఉండాలి మరి. J365 న్యూస్: వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఇవాళ అంగరంగ వైభవంగా రాజస్థాన్ వేదికగా జరుగుతోంది. హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరగ్గా, ఇప్పుడు పెళ్లికి ముందు కూడా…
మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని
స్థానిక కొత్తగూడెం బస్టాండ్లో మేడారం జాతరకు వెళ్లే బస్సులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆదివారం జెండా ఊపి,సేవా శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ… డిపో అధికారులు, సిబ్బంది సైతం వారం రోజులు అందుబాటులో ఉండి సేవలందించాలని, మేడారం…
ఐ టీ డి ఏ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం.
భద్రాచలం 18 ఫిబ్రవరి j365 న్యూస్ : ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏ సమావేశాలు నిర్వహించకుండా వాటి ప్రధాన ఉద్దేశాలను నిర్వీర్యం చేసిందని,2014 నుంచి 2023…








