Thu. Mar 26th, 2026

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన అమ్మ బ్లడ్ ట్రస్ట్ సభ్యుడు వరుణ్

భద్రాద్రి కొత్తగూడెం రామవరం మాతశిశు హాస్పిటల్ నందు టేకులపల్లి బిల్లుడు తండా వాసి భూక్యా సౌజన్య గర్భిణీ స్త్రీకి అత్యవసర పరిస్థితుల్లో బి నెగిటివ్ రక్తం అవసరం అని సమాచారం అందగానే అమ్మ బ్లడ్ ట్రస్ట్ మెంబర్ వరుణ్ రక్తదాన చేశారు.మొదటిసారిగా…

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త –  రమేష్ కుమార్ మక్కడ్

J365 న్యూస్ :  కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి వేడుకలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయస్థానం ప్రాంగణంలోని కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లైబ్రరీ హాల్ నందు సంత్ గురువు…

ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవం  

J365 న్యూస్,  కొండనాగుల :   ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగులలో మొదటిసారిగా 285వ శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం బంజారా అధ్యాపకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పూజారిగా డాక్టర్ కోర్ర ఈశ్వర్ లాల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో…

మహారాజ్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

హైదరారాబాద్, J365 న్యూస్,హైదరాబాద్ లోని బంజారా భవన్ లో జరిగిన సేవాలాల్ మహరాజ్  285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజక వర్గం దమ్మపేట మండలంలోని కొత్త చీపురిగూడెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పొట్ట ప్రసాద్ ఇల్లు పూర్తిగా కాలిపోయి దగ్ధం అయినది.పంట సాగుకు ఉపయోగ పడే ఎరువుల బస్తాలు పూర్తిగా కాలి పోయాయి,అతని వంట సామాగ్రి…

ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వి.రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లగడపాటి రమేష్

ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎం.వి. రావు మాతృమూర్తి కారేపల్లి మండలం కొత్త కమలాపురంలోని ఇటీవల స్వర్గస్తులైనారు.ఈ నేపధ్యంలో లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీ పంచాయతీ ఉప సర్పంచ్,సామాజిక వేత్త,లగడపాటి రమేష్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి…

రేపు ఆ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా బంజారా కమ్యూనిటీకి చెందిన తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది.   04:49 PM 14th Feb 2024

టిజిఈఏ అధ్యక్షులుగా బాధావత్ శ్రీను

J365 న్యూస్ : బుధవారం నాడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ ఖమ్మం నందు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క ఖమ్మం జిల్లా కమిటీని రాష్ట్ర శాఖ వారి ఆధ్వర్యంలో  తెలంగాణ గిరిజన ఎంప్లాయిస్ వెల్ఫేర్  అసోసియేషన్…