Sat. Jan 31st, 2026

ఆరిఫా & రోష్ని వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభోత్సవం

J365 న్యూస్ అశ్వాపురం:  ఆరిఫా & రోష్ని వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో నూతన భవనం ప్రారంభోత్సవం సంద్భంగా మండల పరిషత్ కో ఆప్షన్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎస్.కె  ఖదీర్ ఆధ్వర్యంలో ముస్లిమ్ మైనారిటీ సోదరులు ఆరిఫ రోష్ని నిర్వాహకులు మేహరాజ్ మరియు…

శుక్రవారం డ్రై డే నిర్వహించాలి… జిల్లా కలెక్టర్

  కొత్తగూడెం 9 ఫిబ్రవరి j 365 న్యూస్:  డ్రై డే లో భాగంగా గ్రామపంచాయతిలలోని డంపింగ్ యార్డులను సందర్శించి, సేగ్రి గేషన్ షేడ్స్ నందు సేగ్రి గేషన్ జరిగే విధానాన్ని మరియు కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించాలని చెప్పారు. సేగ్రిగేషన్…

పెళ్లికి నిరాక‌రించింద‌ని యువతి దారుణ హత్య

J365న్యూస్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లాలో దారుణం  జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు.పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని…

పవన్ కళ్యాణ్ ని కలసిన బెల్లంకొండ సాయిబాబ

J365న్యూస్ : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఆఫీస్ నందు విశ్రుత స్థాయి సమావేశం లో భాగంగా గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా ను పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది, అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితులు ప్రస్తుత…

ఎండిఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు

J365న్యూస్:కాకినాడ రూరల్ ఎంపిడిఓ గా రమేష్ నాయుడు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ కొంగు సందీప్ రాజ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతో ఎంపిడిఓ రమేష్ నాయుడు…