టిజిఈఏ అధ్యక్షులుగా బాధావత్ శ్రీను
J365 న్యూస్ : బుధవారం నాడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ ఖమ్మం నందు తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం యొక్క ఖమ్మం జిల్లా కమిటీని రాష్ట్ర శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్…
జాతీయస్థాయి మాస్టర్ టేబుల్ టెన్నిస్ లో మెడల్స్.
J365 న్యూస్ : ఖమ్మం మరియు కొత్తగూడెం భద్రాద్రి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కి చెందిన క్రీడాకారులు గోవా నందు జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ టేబుల్ టెన్నిస్ కాంపిటీషన్స్ నందు సింగిల్స్ మరియు డబుల్ విభాగంలో మెడల్స్ సాధించి ఖమ్మం…
గ్రామీణ బంద్ సందర్భంగా జిల్లా బంద్ ను జయప్రదం చేయండి.
J365 న్యూస్ : కేంద్ర బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రజా కార్మిక రైతు సంఘాల పిలుపులో భాగంగా ఫిబ్రవరి 16న జరుగు గ్రామీణ భారత్ బంద్ లో ప్రజలు పాల్గొని జిల్లా బంద్ ను జయప్రదం…
మండల ఎంపీడీవో సకినాల రమేష్ ఘనంగా సన్మానం
జిల్లా:లక్ష్మీదేవిపల్లి మండల ఎంపీడీవో సకినాల రమేష్ ఖమ్మంకు బదిలి పై వెళ్ళుతున్న సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు భుక్య సోనా ఆధ్వర్యంలో ఎంపీడీవో రమేష్ కు ఘనంగా సత్కరించారు.ఈయొక్క కార్యక్రమంలో ఎంపిటిసి లు భధ్రమ్మ , శాంతి,బాబురావు, కో ఆప్షన్ సభ్యులు…
యువత సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్. -డివైఎఫ్ఐ
J365న్యూస్ కొత్తగూడెం : యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అభిప్రాయపడింది. యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర…
వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం
J365 న్యూస్, మణుగూరు :వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మణుగూరు వాసవీ క్లబ్, వాసవీ వనితా వైభవం ఆధ్వర్యంలో ఆదివారం గుట్ట మల్లారంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గోదావరి నది ఒడ్డున…









