ఖో-ఖో ప్రపంచ కప్ భారత్ విజేత: శుభాకాంక్షలు తెలిపిన ఇల్లందు మాజీ సీనియర్ జాతీయ ఖో-ఖో క్రీడాకారుడు..పిడి రాంబాబు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఖో- ఖో ప్రపంచ కప్ విజేతగా మహిళా మరియు పురుషుల భారత టీం గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ సీనియర్ జాతీయ ఖో-ఖో ప్లేయర్, పిడి ఎ.రాంబాబు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన…
పార్టీ కోసం పాటు పడాలి: బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండు రంగా చార్యులు
ప్రతి ఒక్కరు పార్టీ కోసం పాటు పడాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండురంగా చార్యులు అన్నారు.శుక్రవారం లక్ష్మీదేవి పల్లి సంజయ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గుట్టి ఉపేందర్…
సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయకండి
సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని కోరుతూ 20వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేయాలని సుందరయ్య నగర్ గ్రామంలో జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య కోరారు.…








