ఎండిఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు
J365న్యూస్:కాకినాడ రూరల్ ఎంపిడిఓ గా రమేష్ నాయుడు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ కొంగు సందీప్ రాజ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతో ఎంపిడిఓ రమేష్ నాయుడు…









