Sat. Mar 21st, 2026

Category: Political

Political news

ఎండిఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు

J365న్యూస్:కాకినాడ రూరల్ ఎంపిడిఓ గా రమేష్ నాయుడు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. కాకినాడ రూరల్ ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం సమైక్య వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ప్రెసిడెంట్ కొంగు సందీప్ రాజ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులతో ఎంపిడిఓ రమేష్ నాయుడు…

జగ్గంపేట ముంపు నివారణకు చర్యలు – ఒమ్మి బిందుమాధవీ రఘురామ్

J365న్యూస్:  జగ్గంపేట ముంపుకు ప్రధాన కారణం అయిన వీరమ్మ చెరువు కాలువ డీ సిల్టింగ్ పనులు మరియు కల్వర్టు నిర్మాణం నిమిత్తం జిల్లా ఆర్ డబ్ల్యు ఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చౌదరి కలెక్టర్ ఆదేశానుసారం వీరమ్మ చెరువు కాలువను పరిశీలించి అంచనాలు…

బుల్లితెరపై పాఠాలు బోధించిన గిరిజన గురుకులం బాలికలు

 భద్రాచలం 8 ఫిబ్రవరి j365 న్యూస్ : సూపర్స్టూ డెంట్స్ టి-సాట్ లైవ్ ప్రోగ్రాంలో భాగంగా భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన బాలికలలు హైదరాబాదులో బుల్లితెరపై పాఠాలు బోధించి ఔరా అనిపించారు. 9వ తరగతి చదువుతున్న ఆర్. మౌనిక…

పారిశుధ్యం లోపించిన అశ్వరావుపేట సంత…

మద్యం ప్రియులకు అడ్డాగా మారిన సంత మార్కెట్ అశ్వరావుపేట j365 న్యూస్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మేజర్ పంచాయతీ సంత మార్కెట్లో సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్న నియోజకవర్గ ప్రజలు వారపు సంతకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితికి ఏర్పడింది…

ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ కుమార్

J365 న్యూస్ (మహబూబాబాద్ జిల్లా) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఆర్.బి.ఎస్.కె ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆర్ బి ఎస్ కే ఉద్యోగుల సంఘం డాక్టర్…

లక్ష్మణ్ కుమార్ ను పలు సమస్యలతో కలిసిన గ్రామవాసులు

-త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాట ఇచ్చిన అడ్లూరి J365న్యూస్:  జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తాళ్లకొత్తపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిని తిరుపతి ఆధ్వర్యంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పలువురు…