స్మశాన వాటికకు దారి లేక ఇబ్బంది పడుతున్న అంబేద్కర్ కాలనీ ప్రజలు
అధికారులు స్పందించకపోతే జనవరిలో ఉద్యమం మొదలు పెడతాం అంటున్న నాయకులు J365 న్యూస్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం చంద్రుగొండ మండలంలో గల అంబేద్కర్ కాలానికి చెందిన దళిత సోదరులకు,ఎవరైన మరణిస్తే దహన సంష్కరణకు స్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి…










