Wed. May 6th, 2026

Category: Political

Political news

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించిన ATEC జిల్లా అధ్యక్షులు మాళోత్ బాలు నాయక్,ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్రీను నాయక్

వాకో ఇండియా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్ అర్షద్ ను అభినందించి మొక్కులు బహుమతి ఇచ్చి శాలువాతో సన్మానించిన కోమల్ స్కిన్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ బి.శ్రీను నాయక్,ఏ టి ఈ సి…

నాగటి నారాయణ జీవితం నేటి తరం ఉపాధ్యాయులకు ఆదర్శం వర్ధంతి సభలో : రాష్ట్ర కార్యదర్శి బి.రాజు

టీఎస్‌యుటిఎఫ్ సీనియర్ నాయకులు నాగటి నారాయణ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్‌యుటిఎఫ్ కార్యాలయం టీచర్స్ భవన్‌లో వర్ధంతి సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నాగటి నారాయణ చిత్రపటానికి రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు,…

గుంతలు పడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన: బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడు బ్రిడ్జిపై గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ రోడ్డుపై బైఠాయించి ప్రత్యేక నిరసన తెలిపారు.ఏళ్లుగా రహదారిపై ఉన్న గుంతల కారణంగా అనేక మంది ప్రమాదాలకు…

ఎలి లిల్లీ రూ. 9,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ విస్తరణ – హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మరింత బలపడనుంది

J365 NEWS:  ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly and Co) తెలంగాణలో తమ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ. 9,000 కోట్ల (ఒక బిలియన్ డాలర్ల) భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ…

బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం

J365 NEWS, హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల కార్యక్రమంలో సినీ హీరో,…

దోమల నివారణకు పైరిత్రం పిచికారీ

పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో మంగళవారం దోమల నివారణ చర్యల్లో భాగంగా పైరిత్రం పిచికారీ చేశారు. వైద్యాధికారులు మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే…

రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

–వలస సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలల హక్కుల ప్రజా వేదిక. J365 NEWS:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల ప్రజా వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 సంవత్సరాల వయసుగల…

మానవత్వం చాటుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్

కొత్తగూడెం సోమవారం సాయంత్రం బోడగుట్టకు చెందిన ఖలీల్ పాషా బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ బంక్ వద్ద జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించారు. గాయపడిన…

ఎమ్మెల్యే 60వ పుట్టినరోజు వేడుకలు …

J365 న్యూస్:  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మురళి నాయక్ క్యాంప్ ఆఫీస్ నందు యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా…