పెండింగ్ లో ఉన్న డి ఎ లను విడుదల చేయాలని, పీఆర్సీ ని వెంటనే ప్రకటించాలి: రాష్ట అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్
చుంచుపల్లి మండలం బంజార హిల్స్ లో టీజీ టిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సమావేశం వాంకుడోత్. రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల అధ్యక్షులుగా బుచ్చులాల్ ప్రధాన కార్యదర్శిగా రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ముఖ్య…
పారిశుధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు
లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు మరియు సిబ్బంది జీవో నెంబర్ 51 నీ రద్దు చేయాలని మరియు వారి వేతనాలను యధావిధిగా ఇవ్వాలని నిరవధిక సమ్మె బాట చేపట్టారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొట్టి…
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల ప్రదర్శన లక్ష్యంగా *”బాల్ మేళ”:జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల ప్రదర్శన లక్ష్యంగా ఫిబ్రవరి నెలలో “బాల్ మేళ”నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాల్ మేళాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరిస్తూ విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం జిల్లాలో వినూత్న…
టి జి టి టి ఎఫ్ లక్ష్మీ దేవి పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లుగా భూక్యా కబీర్,భూక్యా లక్ష్మణ్
జిల్లా గౌరవ అధ్యక్షుడు గుగులోత్ మోహన్ లాల్ అద్యక్షతన లక్ష్మీదేవి పల్లి మండలం మైలారం జిల్లా పరిషత్ పాఠశాలలో టీజీ టి టి ఎఫ్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో…
BC Political Rally: Akhila Bharata Yadava Mahasabha to March from Jangaon District
With the slogan “Hello BC, Chalo Warangal”, a political meeting is scheduled to take place on February 2 at 2 PM at Hanamkonda District Arts and Science College Grounds. To…
మహాత్మా గాంధీ ఆదర్శాలు విద్యార్థులకు అనుసరణీయం: ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు డాక్టర్ షేక్ మీరా హుస్సేన్
మహాత్మా గాంధీ ఆదర్శాలు, సిద్ధాంతాలు, జీవిత చరిత్ర ఈనాటి విద్యార్థులకు మార్గదర్శకం అని ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ అమరవీరుల సంస్మరణ దినం( మహాత్మా గాంధీ వర్ధంతి) సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల కూనవరంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి…





