సింగరేణి సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.
కొత్తగూడెం- రామవరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సాంబశివరావు,రాందాస్ నాయక్,కోరం కనకయ్య,మట్ట రాగమయి, పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్…






