Tue. Feb 3rd, 2026

సెప్టెంబర్ 28న చలో మానుకోట లంబాడీల ఆత్మగౌరవ సభ ర్యాలీని జయప్రదం చేయండి.

మహబూబాబాద్ జిల్లా ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ మాట్లాడుతూ లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడి బిడ్డలు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి తండా…

సింగరేణి కార్మికులకు దసరా బోనాంజ…

దసరా బోనాంజ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటన సంస్థ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ – గత ఏడాది 5000…

సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ వేధింపులకు గిరిజన విద్యార్థి మృతి–J365 NEWS

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్ధి జాటోత్ సాయి తేజ ను సీనియర్ విద్యార్ధులు ర్యాగింగ్ చేసి  చంపేశారని, విద్యార్థి చావుకు కారణమైన సెకండ్ ఇయర్ విద్యార్థులను కఠినంగా శిక్షించాలని హైవే రోడ్డు బ్లాక్ చేసిన…

ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలి.. మధుసూదన్ రెడ్డి. J365 NEWS

ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలి, –సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి. ఫారెస్ట్ వారు పోడు సాగుదారులపై దౌర్జన్యాన్ని, పంటల విధ్వంసాన్ని వెంటనే ఆపాలని, సిపిఐ…

ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో గుడిసె వాసుల పాదయాత్ర-J365 NEWS

  కొమరం భీం కాలనీ గుడిసె వాసులకు ఇళ్ల స్థలాలు దక్కే వరకు పోరాటం ఆగదు ప్రజా ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న ప్రజలు కనబడటం లేదా? జిల్లా మంత్రులు రయ్ రయ్…

కొమరం భీం కాలనీవాసుల పాదయాత్ర ఆవాజ్,సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ సంపూర్ణ మద్దతు:జలాల్

కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండల పరిధిలో వెంకటేశ్వర కాలనీ ప్రాంతంలో సుమారు ఐదు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నిరుపేదలకు ప్రభుత్వం స్థల హక్కు పత్రము,వారి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని ఈనెల 22న సిపిఎం కొత్తగూడెం…

ఐక్య తల్లిదండ్రుల సంఘం కరపత్రాలు పంపిణీ చేసిన ఏటిఈసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్

ఐక్య తల్లిదండ్రుల సంఘం సభ్యత్వ నమోదు మరియు ప్రచార కార్యక్రమంలో భాగంగా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు హెచ్ఎం యన్ చందు మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి కరపత్రాలు అందజేసిన ఎటిఈసి (అలియాన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్)…

కూనవరం పాఠశాలలో హెచ్ ఎం డాక్టర్ మీరా హుస్సేన్ అద్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు కూనవరం పాఠశాలలో డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ అద్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తీరక పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలు,ఆటలు,నాటకాలతో వేడుకను సృజనాత్మకంగా నిర్వహించారు.డాక్టర్ షేక్ మీరా హుస్సేన్ మాట్లాడుతూ.. బతుకమ్మ…

మండల స్థాయి టి ఎల్ ఎం మేళాలో ప్రథమ బహుమతిని అందుకున్న ఎంపిపిఎస్ పాలకొయ్య తండా టీచర్ వి.జ్యోతి. అభినందించిన ఎంఈఓ శ్రీరామ్మూర్తి 

పాల్వంచ మండల స్థాయి టి.ఎల్.ఎం మేళాలో ఎంపిపిఎస్ పాలకొయ్య తండా ఉపాధ్యాయురాలు వి.జ్యోతి ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు. ఈ బహుమతిని ఎంఇఓ  శ్రీరామ్మూర్తి చేతుల మీదుగా అందుకున్నారు.జ్యోతి మాట్లాడుతూ.. విద్యాబోధనలో సులభతరం కోసం విద్యార్సథుల సర్వతోముఖాభివృద్దికి, అంతర్లీనంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి …

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ బూడిద తరలించే బాధ్యత గిరిజన యువతి యువకులకు…

J365 NEWS,     భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా విడుదలయ్యే బూడిదను నిబంధనలను పరిశీలించి నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులకు తరలించే బాధ్యతలను బిటిపిఎస్ అధికారులు ఎక్కువ శాతం చేయూత అందించి వారి కుటుంబాలను పోషించుకొనే వెసులుబాటు కల్పించాలని ఐ…