సెప్టెంబర్ 28న చలో మానుకోట లంబాడీల ఆత్మగౌరవ సభ ర్యాలీని జయప్రదం చేయండి.
మహబూబాబాద్ జిల్లా ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో మానుకోట లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ మాట్లాడుతూ లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడి బిడ్డలు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి తండా…









