Wed. Aug 5th, 2026

గుంతలు పడ్డ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన: బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ

భద్రాద్రి కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడు బ్రిడ్జిపై గుంతలు పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ మండల కార్యదర్శి లావుడ్య పూర్ణ రోడ్డుపై బైఠాయించి ప్రత్యేక నిరసన తెలిపారు.ఏళ్లుగా రహదారిపై ఉన్న గుంతల కారణంగా అనేక మంది ప్రమాదాలకు…

ఎలి లిల్లీ రూ. 9,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ విస్తరణ – హైదరాబాద్ ఫార్మా హబ్‌గా మరింత బలపడనుంది

J365 NEWS:  ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly and Co) తెలంగాణలో తమ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ. 9,000 కోట్ల (ఒక బిలియన్ డాలర్ల) భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ…

బల్లెం వేణుమాధవ్ కు ఘన సత్కారం

J365 NEWS, హైదరాబాద్ : ప్రపంచ శాంతి ప్రియుడు నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం గాంధీ జయంతి శుభ సందర్భంగా వీరి ఇరువురు పేరున భారత మాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం పేరిట ప్రముఖులకు నేషనల్ అవార్డుల కార్యక్రమంలో సినీ హీరో,…

దోమల నివారణకు పైరిత్రం పిచికారీ

పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఉన్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్ లో మంగళవారం దోమల నివారణ చర్యల్లో భాగంగా పైరిత్రం పిచికారీ చేశారు. వైద్యాధికారులు మాట్లాడుతూ..  ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే…

రాష్ట్రస్థాయి బాలమిత్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం

–వలస సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలల హక్కుల ప్రజా వేదిక. J365 NEWS:  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల ప్రజా వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 14 బాలల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 సంవత్సరాల వయసుగల…

మానవత్వం చాటుకున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్

కొత్తగూడెం సోమవారం సాయంత్రం బోడగుట్టకు చెందిన ఖలీల్ పాషా బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ బంక్ వద్ద జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించారు. గాయపడిన…

ఎమ్మెల్యే 60వ పుట్టినరోజు వేడుకలు …

J365 న్యూస్:  మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మురళి నాయక్ క్యాంప్ ఆఫీస్ నందు యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా…

వర్షం పడితే చెరువును తలపిస్తున్న సరస్వతి కాలనీ.. డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి

లక్ష్మీదేవిపల్లి మండలం సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హమాలీ కాలనీ,సరస్వతీ కాలనీ నందు చిన్న వానకే చెరువును తలపిస్తున్నా పట్టించు కోవడం లేదని స్థానిక ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.సైడ్ డ్రైనేజ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లన్నీ కప్పేస్తూ…

చిన్న వానకే చిత్తడవుతున్న టేకులపల్లి వయా పెగళ్లపాడు–బేతంపూడి–సుజాతనగర్ రోడ్డు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో టేకులపల్లి వయా పెగళ్లపాడు నుండి బేతంపూడి టూ సుజాతనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నది.దీనితో సాధారణ వాహనదారులు,ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణించడం  ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉంది.ప్రజల సౌకర్యార్థం సంబంధిత అధికారులు వెంటనే…