Sun. Feb 1st, 2026

18నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ట్రైబల్ వెల్ఫేర్ పీ ఎం హెచ్ హాస్టళ్ల ఔట్ సోర్సింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం: సీఐటీయు

18నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ట్రైబల్ వెల్ఫేర్ పీఎంహెచ్ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి గత 18 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని,క్యాటరింగ్ విధానం రద్దు చేయాలని,జీవో నెంబర్ 60 ప్రకారం 15600 వేతనం ఇవ్వాలని,ప్రతినెలా మొదటి…

స్టార్ చిల్డ్రన్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

J365 న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మార్కెట్ ఏరియాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్టార్ చిల్డ్రన్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ ను జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి మరియు ఉమ్మడి…

సింగరేణి సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

కొత్తగూడెం- రామవరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సాంబశివరావు,రాందాస్ నాయక్,కోరం కనకయ్య,మట్ట రాగమయి, పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్…