Sun. Feb 1st, 2026

రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి అని అమిత్ షా స్పష్టత పై తెలుగు శక్తి హర్షం

–జగన్ ప్రభుత్వం పై తెలుగు శక్తి దండయాత్ర –175 కి 175 స్థానాలు జనసేన – టిడిపి – బిజెపి కూటమి విజయం సాధించడం ఖాయం –రూ.13.50 లక్షల కోట్లకు లెక్క చెప్పు జగన్ — తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్…

ప్రచారంలో దూసుకెళ్తున్న వకిల్ సాబ్ జోగ్రాం నాయక్ 

భద్రాద్రి కొత్తగూడెం(J365 న్యూస్ ) : నా భారతదేశంలో విద్య, వైద్యం సరైన రీతిలో అందడం లేదని,సామాన్యుడు వీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి దాపురించి ఆర్థిక భారంతో నలిగిపోతున్నారు.ఒక్క అవకాశం ఇస్తే ప్రజలకు ఇవి ఉచితంగా అందించడమే కాకుండా ప్రభుత్వానికి ప్రజల గొంతుకై…

బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా యెర్రా కామేష్

   J365 న్యూస్, కొత్తగూడెం: వచ్చే నెల 13వ తేదీన తెలంగాణ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ ఎన్నికల స్టార్ కాంపైనర్ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

ఖమ్మంలో రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు

J365న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 28, 29, 30వ, తేదీలలో రాయల నారాయణ మెమోరియల్  రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పురుషుల మహిళల బాలుర బాలికల మరియు కాడేట్స్ విభాగాల యందు రాష్ట్రస్థాయి…

చంద్రబాబు నాయుడు నీ పవన్ కళ్యాణ్ ని నమ్మి మోసపోవద్దు.

J365న్యూస్, విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఎందుకంత ద్వేషం అని వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ నాయకులు న్యాయవాది M. హనుమాన్ మండిపడ్డారు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను దగ్గర…

డా. బి ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించిన గెజిటెడ్ సంఘం నాయకులు

J365 న్యూస్,  కొత్తగూడెం : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్  134 వ జయంతి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ గెజిటెడ్…

ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకుందాం 

– సమస్యల సాధనకై కదం తొక్కిన డిగ్రీ గెస్ట్ లెక్చరర్లు – ఆత్మీయ సమ్మేళనం విజయవంతం – టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం J365న్యూస్, హైదారాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విధులు నిర్వహించే గెస్ట్ లెక్చరర్ల హక్కుల సాధన కోసం ఐక్యంగా…

జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు సభను విజయవంతం చేద్దాం :ప్రమీలా ఓరుగంటి

మర్రిపాడు మండల కేంద్రంలో జరుగు తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభను జనసేన పార్టీ అధినేత అధ్యక్షులు పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు విజయవంతం చేద్దాం :ప్రమీలా ఓరుగంటి తేదీ.15.ఏప్రిల్.2024, సోమవారం, సాయంత్రం 4.00 గంటలకు మర్రిపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ…

తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రెపాకుల శ్రీనివాస్ డిమాండ్

తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ప్రూనింగ్ పనులు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం స్తానిక భద్రాద్రి జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ…