ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ కుమార్
J365 న్యూస్ (మహబూబాబాద్ జిల్లా) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఆర్.బి.ఎస్.కె ఉద్యోగుల సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఆర్ బి ఎస్ కే ఉద్యోగుల సంఘం డాక్టర్…
లక్ష్మణ్ కుమార్ ను పలు సమస్యలతో కలిసిన గ్రామవాసులు
-త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని మాట ఇచ్చిన అడ్లూరి J365న్యూస్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం తాళ్లకొత్తపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాయిని తిరుపతి ఆధ్వర్యంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని పలువురు…
ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో 9 కేజీల గంజాయ స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సుజాతనగర్ మండల కేంద్రం సుజాతనగర్ లో మండల ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీ చేస్తుండగా 9 కేజీల గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆంద్రప్రదేశ్ చింతూరు నుండి హైదరాబాద్ తరలిస్తున్న చుంచుపల్లి మండలం…
వీర సైనికుడు సాహిద్ నీరుటి చంద్రశేఖర్ విగ్రహవిష్కరణ
రంగారెడ్డి జిల్లా : సాహిద్ నీరుటి చంద్రశేఖర్ వీర సైనికుడి విగ్రహ ప్రతిష్టాపన తెలంగాణ సైనికుల సంయుక్త బృందం తరపున జరగడం జరిగింది.సైనికుడు అంటే కోట్లు ఇచ్చిన తిరిగి కనుక్కోలేని ప్రాణం ఆప్యాయతలు ప్రేమానురాగాలు బంధాలు బంధుత్వాలు .అంటే నేను నా…









