పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి:రాష్ట్ర అధ్యక్షులు బి.వీరు నాయక్…,జిఓ.యం.ఎస్ నెం.3,స్థానంలో మరొక జి ఓ తీసుకురావాలి:బానోత్.రాములు నాయక్
మహబూబాబాద్:బయ్యారం మండల కేంద్రము లో టిఎస్ టిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భావుసింగ్,బాలాజీ ఆధ్వర్యంలో సర్వసభ్య కార్య వర్గ సమావేశం సోమవారం నాడు జరిగింది.రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బానోతు.ఈరు నాయక్, బానోత్. రాములు నాయక్, గౌరవ అధ్యక్షుడు శివ…

