సుజాతనగర్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం
J365 NEWS, సుజాతనగర్ ( ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సుజాతనగర్ మండలంలో పార్టీ నిర్మాణం, రాబోయే ఎలక్షన్ లో ఎలా ముందుకు వెళ్లాలని అంశాల మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ…
మళ్లీ మాస్కు ధరించండి నిర్లక్ష్యం వద్దు!షేక్ హ్యాండ్ వద్దు నమస్కారం ముద్దు..
హెచ్ఎంపీవీ వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసింది.నమస్కారం ముద్దు.. హ్యాండ్షేక్ వద్దు’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయిం చింది. షేక్ హ్యాండ్స్ కారణంగా వైరస్ ఒకరి నుంచి…
కొత్తగూడెంలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో రోడ్డు భద్రత స్పెషల్ డ్రైవ్
కొత్తగూడెంలో రోడ్డు భద్రతపై ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం డిఎస్పీ రెహమాన్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క వాహన చోదకులు సహకరించాలని ట్రాఫిక్…
బిటి రోడ్డు కి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
J365 న్యూస్, వరంగల్ జిల్లా: వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నడుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట మండల పరిధిలోని ఇల్లంద గ్రామం నుంచి జగన్ తండా, చంద్రు తండా లను కలుపుతూ…
టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి
J365 న్యూస్, కొత్తగూడెం ( ) : టెలికం బోర్డు అడ్వైజరి కమిటీ సభ్యులుగా బోదాస్ కనకరాజు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధారిటి కమిటీ సభ్యులుగా బాదర్ల జోషి నియమించబడ్డారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల…
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ పరిష్కరించకపోతే స్వయంగా రంగంలోకి దిగుతా: భూక్య సంజీవ్ నాయక్
సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె నీటికి 27వ రోజుకు చేరుకుంది. J365 న్యూస్.కొత్తగూడెం: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ప్రభుత్వ…
యాదవ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్న — సుందర్ రాజ్ యాదవ్
J365 న్యూస్,సూర్యపేట: సూర్యాపేట జిల్లా దూరజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతర హాల్లో యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టుపల్లి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ కార్యక్రమం లో వరంగల్ మాజీ కూడా చైర్మెన్, టీచర్స్…








