Kothagudem Govt Polytechnic Wins Overall Boys’ Championship.
At the state-level sports competitions held on the 2nd and 3rd of this month at Jawaharlal Nehru Government Polytechnic, Hyderabad, students of Government Polytechnic,…
At the state-level sports competitions held on the 2nd and 3rd of this month at Jawaharlal Nehru Government Polytechnic, Hyderabad, students of Government Polytechnic,…
ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన పోరాట యోధుడు కొమరంభీం అని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్( డి సి యం ఎస్) మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.పాల్వంచ మండలం పరిధి కిన్నెరసాని పంచాయతీలోని రాజపురం – కిన్నెరసాని…
సంక్రాంతి పండుగ సంబరాలలో భాగంగా కిన్నెరసాని గ్రామ పంచాయతీలో సర్పంచ్ వజ్జ రామకృష్ణ మరియు ఉపసర్పంచ్ వజ్జా ఇంద్రజా ఆధ్వర్యంలో కిన్నెరసాని క్రీడ మైదానంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీలకు స్థానిక మహిళలు యువతులు ఉత్సంగా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామపంచాయతీలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు సభను జయప్రదం చేయాలని జనవరి 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( SP) బి.రోహిత్ రాజ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 12.01.2026 న GLS JAC ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన సర్పంచ్ -ఉప…
కొత్తగూడెం:దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు…
ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఆశ్రమ ఉన్నత పాఠశాల కరకగూడెం లో ఘనంగా జరుపుకున్నారు.మనిషి జీవితానికి గణిత శాస్త్రానికి విడదీయరాని సంబంధం ఉందని ఆయన ప్రపంచ స్థాయి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస…
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు (విద్యా సదస్సును) జయప్రదం చేయండి. ప్రాథమిక పాఠశాల చవిటిగూడెంలో తెలంగాణ టిఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర విస్తృత సమావేశాలు మరియు విద్యా సదస్సు గోడపత్రిక ను…
ఐక్య తల్లిదండ్రుల సంఘం పర్యావరణ పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు కొందరు సభ్యులకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షులు మారుతి రత్నాకర్ గుడ్డ సంచులను పంపిణీ చేశారు.ఈ…
స్వగ్రామమైన చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ గ్రామపంచాయతీలో నేడు జరిగిన పంచాయతీ మరియు వార్డు ఎన్నికలలో కుటుంబ సమేతంగా హాజరై నేడు ఓటు వేసి తమ హక్కు వినియోగించుకన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్ని పనులు ఉన్నా వాటిని…