సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయకండి
సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని కోరుతూ 20వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేయాలని సుందరయ్య నగర్ గ్రామంలో జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య కోరారు.…




