Wed. Mar 25th, 2026

సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయకండి

సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేయొద్దని కోరుతూ 20వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ధర్నా జయప్రదం చేయాలని సుందరయ్య నగర్ గ్రామంలో జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య కోరారు.…

ఘనంగా మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు: నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు:రాయల శాంతయ్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కొత్తగూడెం నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు రాయల శాంతయ్య. ఈ కార్యక్రమములో ముందుగా నాయకులు కార్యకర్తలతో కలిసి…

ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ గెలుపుకై ముమ్మర ప్రచారం

వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జాక్టో బలపరచిన అభ్యర్థి పూల రవీందర్ గెలుపు కోసం ముమ్మర ప్రచారం. అధ్యాపక ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని,విద్యారంగం సమస్యలను అందరి సహకారంతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తారని…

రోడ్డు మధ్యలో మొక్కలు ఎందుకు నాటుతారో తెలుసా??

పచ్చదనం కంటికి ఇంపుగా ఉండి,ఉల్లాసాన్ని ఇస్తుందని,డ్రైవర్లు, ప్రయాణికులు ఎండ,కాలుష్యం నుంచి కొద్దిగా రిలీఫ్ పొందుతారు. అయితే,రోడ్డుకు మధ్యగా చెట్లను ఏర్పాటు చేయడానికి భద్రతాపరమైన కారణాలే ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాల లైట్ల కాంతిని ఈ చెట్లు అడ్డుకుంటాయని,తద్వారా డ్రైవర్…

తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు:వరల్డ్ వైస్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్

తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ సందర్భంగా వరల్డ్ వైస్ కన్య్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రెటరీ పూదరి శ్యామ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు.పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపుతూ,కొత్త కాంతులు పంచే భోగి మంటలు.. ప్రతి ఇంటా భోగభాగ్యాలు…

స్వామి వివేకానంద యూత్ కొత్తగూడెం ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు.

  J365news, Kothagudem:   స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని గణేష్ టెంపుల్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించి ప్రసంగించిన సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ,సింగరేణి కాలరీస్ కంపెనీ…

ఉద్యోగ,ఉపాధ్యాయల మన్ననలు పొందిన TSTTF రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ ఈరు నాయక్

ఉద్యోగ,ఉపాధ్యాయల సమస్యల పై నిరంతరం అలుపెరగనినేటితో TSTTF స్టేట్ ప్రెసిడెంట్ గా బానోత్ ఈరు నాయక్ దిగ్విజయంగా సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన సంఘ నాయకులు కార్యకర్తలు.కల్లా కపటం లేని మనిషిగా కల్మషం లేని మనిషిగా,…