Wed. Mar 25th, 2026

సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలి: టి ఎస్ యు టి ఎఫ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవంబర్ నెల 6వ తేదీ నుండి మూడు వారాల పాటు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ ₹10000/-లను చెల్లించాలని TSUTF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరపున జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(CPO)…

ఖో-ఖో ప్రపంచ కప్ భారత్ విజేత: శుభాకాంక్షలు తెలిపిన ఇల్లందు మాజీ సీనియర్ జాతీయ ఖో-ఖో క్రీడాకారుడు..పిడి రాంబాబు.

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఖో- ఖో ప్రపంచ కప్ విజేతగా మహిళా మరియు పురుషుల భారత టీం గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ సీనియర్ జాతీయ ఖో-ఖో ప్లేయర్, పిడి ఎ.రాంబాబు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన…

పార్టీ కోసం పాటు పడాలి: బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండు రంగా చార్యులు

ప్రతి ఒక్కరు పార్టీ కోసం పాటు పడాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండురంగా చార్యులు అన్నారు.శుక్రవారం లక్ష్మీదేవి పల్లి సంజయ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గుట్టి ఉపేందర్…