Sun. Feb 1st, 2026

Category: Political

Political news

ఏటీడీఓ డాక్టర్ ఎస్ కే జహీరుద్దీన్ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన జీపీఎస్ టేకులతండా హెచ్ ఎం అండ్ ఉపాధ్యాయ సిబ్బంది

జీపీఎస్ టేకులతండా తరపున ఏటీడీఓ డాక్టర్ ఎస్ కే జహీరుద్దీన్ పదవి విరమణ శుభ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు విద్యా అభివృద్ధి మరో సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు.ఆయన శేష జీవితం…

మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి పుట్టినరోజ శుభాకాంక్షలు తెలిపి మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్,నైనిక రజువా

  భద్రాద్రి కొత్తగూడెం రామవరం ప్రాంతంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కాపు సీతాలక్ష్మి 43వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రేమికులు, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ కొట్టూరు నుర్వి రాజశేఖర్ (మొక్కల రాజశేఖర్)…

భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి:ఇంచార్జీ హెచ్ ఎం శంకర్ మరియు ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ 

మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఇంచార్జీ హెచ్ ఎం శంకర్ గారి సూచన మేరకు మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలు మాలోత్. గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అన్నారు.…

5న కొత్తగూడెంలో జరిగే యుయస్పిసి ధర్నాను జయప్రదం చేయండి: టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి (యుయస్పిసి) మూడు దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 5న కొత్తగూడెంలో జరిగే ధర్నాను విజయవంతం చేయాలని శుక్రవారం ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారం ప్రధానోపాధ్యాయులు డి.జగన్ చే జరిగిన యూఎస్పిసి మూడు దశల…

పట్టు వదలని విక్రమార్కుడులా..విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిన సుభిక్షం ఉపాధ్యాయుడు ఎన్.భిక్షం….పాఠశాలను ప్రారంభించిన భద్రాద్రి జిల్లా డిఇఓ వెంకటేశ్వర చారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన విద్యార్థుల వెలుగు కోసం నిబద్ధతగా పనిచేస్తున్న ఎన్.భిక్షం దంతలబోర (హరిజన వాడా) పాల్వంచ మండలంలోని మారుమూల ప్రాంతం కోయగట్టు గ్రామంలోని గిరిజన ఆదివాసీ విద్యార్థులకు పాఠశాల లేక విద్యార్థులు విద్యకు దూరంగా ఉంటున్నారని తెలుసుకొని ఇంతటి…

మణుగూరు పగిడేరు గ్రామంలో థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి,పర్యా టకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ నిర్ణయం

మణుగూరు పగిడేరు గ్రామంలో థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేసి,పర్యా టకంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ నిర్ణయం. మణుగూరు మండలం పగిడేరులో 30 ఏళ్ల నుంచి 6 ప్రాంతాల్లో భూమి లోపలి నుంచి వేడి నీరు ఉబికి వస్తుంది.మాంటిల్ అనే పొరతో నీళ్లు…

ప్రమాదపు అంచున ప్రయాణం.. రింగ్ ఫౌంటెన్ గద్దె పరిమాణం తగ్గించాలని కోరుతున్న స్థానిక ప్రజలు

ఇల్లందు మండలంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో రౌండ్ గా కట్టినటువంటి రింగ్ మౌంటెన్ అంత పెద్దగా ఉండటం వల్ల బస్సులు లారీలు క్రాసింగ్ అయ్యేటప్పుడు దానికి గుద్దుకొని పగిలిపోయి బండరాళ్లన్నీ రోడ్డుమీద పడిపోతున్నాయి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది ఇది ఇంత…

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన టి.ఎస్ టి.టి.ఎఫ్ కమిటి రాష్ట్ర,జిల్లా నాయకులు

సర్వ శిక్ష అభియాన్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎస్.ఎస్.ఎ జె.ఎ.సి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్యా మోహన్ నాయక్ మాతృమూర్తి స్వర్గస్తులైనారని తెలియడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన టి.ఎస్ టి.టి.ఎఫ్ రాష్ట్ర ప్రధాన…

లక్ష్మీదేవిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు తుము.చౌదరి నాయకత్వములో భద్రాద్రి జిల్లా లక్ష్మీ దేవి పల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై…

వాడా వాడల్లో ఘనంగా బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్న భక్తులు

ఆషాడ మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి బొడ్రాయి వద్ద మరియు వార్డులో గల పోచమ్మలకు బోనాలను పలువురు ప్రజలు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను వండి బోనంతో గ్రామదేవతల ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు.