జర్నలిస్ట్ కుమార్ కు పితృవియోగం.నివాళులు అర్పించిన సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
కొత్తగూడెం సీనియర్ జర్నలిస్టు కండే కుమార్ తండ్రి కండె నరసయ్య (70) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసయ్య మంగళవారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిసిఎం నేతలు మున్సిపల్ పరిధిలోని ఏ-…



