పెండింగ్ లో ఉన్న డి ఎ లను విడుదల చేయాలని, పీఆర్సీ ని వెంటనే ప్రకటించాలి: రాష్ట అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్
చుంచుపల్లి మండలం బంజార హిల్స్ లో టీజీ టిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం సమావేశం వాంకుడోత్. రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో చుంచుపల్లి మండల అధ్యక్షులుగా బుచ్చులాల్ ప్రధాన కార్యదర్శిగా రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ముఖ్య…





