Wed. Mar 25th, 2026

సమాజ సేవ చేయడం యువత బాధ్యత:ఎస్పీ రోహిత్ రాజు

యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వారి రక్తదాన అవగాహన మరియు అవయవ దాన పోస్టర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత సమాజ సేవ చేయడం ఓ బాధ్యతగా…

గిరిజన విద్యార్ధులకు స్పోకెన్ ఇంగ్లీష్ మరియు జి కె పుస్తకాలు వితరణ చేసి ఔదార్యం చాటుకున్న స్పెషల్ ఆఫీసర్ డి ఈ మధుకర్ తాండ్ర

గణతంత్ర దినోత్సవ సందర్భంగా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు స్పెషల్ ఆఫీసర్,గిరిజన సంక్షేమ శాఖ డివిజనల్ ఇంజనీర్. మధుకర్ తాండ్ర పోటీ పరీక్షలకు ఉపయోగ పడే పుస్తకాలను వితరణ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ మంచిగా…

హరిత దీక్ష, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్, వ్యవస్థాపకులు కొత్తగూడెం సింగరేణి వర్క్ షాప్ కార్మికుడు నూర్వీ రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం

హరిత దీక్ష, గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్, వ్యవస్థాపకులు కొత్తగూడెం సింగరేణి వర్క్ షాప్ కార్మికుడు నూర్వీ రాజశేఖర్ ప్రకృతి హరిత దీక్ష సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మన్ కీ బాత్ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించింది.ప్రధాని నరేంద్ర మోది శ్రీకారం…

సిపిఎం సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య హఠన్మరణం

సిపిఎం సీనియర్ నాయకులు ప్రజల మనిషి కాసాని ఐలయ్య కొద్ది సేపటి క్రితం హార్ట్ స్ట్రోక్ తో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు.సుజాతనగర్ నందు రేపు అంత్యక్రియలు జరుగుతాయనీ,పార్టీ సభ్యులు సానుభూతిపరులు అన్ని వర్గాల ప్రజలు అంత్యక్రియలో పాల్గొనవలసిందిగా డివిజన్ కమిటి…