తెలంగాణ మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్ టెస్ట్..
6వ తరగతిలో ప్రవేశానికి మరియు 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ మోడల్ స్కూల్స్లో 7వ తరగతి నుండి 10వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు..
6వ తరగతిలో ప్రవేశానికి మరియు 2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ మోడల్ స్కూల్స్లో 7వ తరగతి నుండి 10వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు..
ఖమ్మం :డాటా నమోదు, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో చేపడుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా…
హైదరాబాద్ : సింగరేణి కాలరీస్ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బలరాం నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి…
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక యువకుడి కి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆసుపత్రికి…
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్ఓ…
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని సచివాలయం లోని వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుభాకాంక్షలు తెలిపారు.
పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ రిజర్వాయర్ల అందాలను పర్యాటకులు వీక్షించారు బోటు షికారు ఆదాయం రూ. 12,560 టోల్ గేట్ ద్వారా రూ.14250 ఆదాయం వచ్చినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
Velgatoor SI Swetha Urges Prompt Settlement of Pending Vehicle Challans with Exclusive Discounts .n a recent announcement, Velgatoor’s Sub-Inspector Swetha emphasized the immediate payment of outstanding vehicle challans by motorists…
దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగుడెంలో నియోజకవర్గ స్థాయీ సమావేశంలోమాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూఅసెంబ్లీ ఎన్నికలలో నాకోసం కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదములు తెలిపారు. పార్టీ ఓడిపోయినప్పటికీ కార్యకర్తలు ఎవరు బాధపడవద్దు అని ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు కానీ…
కొత్తగూడెం : ఈనెల 9 నుంచి 12 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కళోత్సవ్ పోటీలకు జిల్లా నుంచి హాసిని, మల్లికార్జున్, షణ్ముఖ వర్ధన్, చరణ్ తేజ, యశ్వంత్ ఎంపికైనట్లు డీఈఓ వెంకటేశ్వరా చారి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్…