Mon. May 18th, 2026

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి శుభాకాంక్షలు తెలియజేసిన కరకగూడెం మండల కాంగ్రెస్ నాయకుల.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రజా భవన్ (MLA క్యాంపు కార్యాలయం) లో సంక్రాంతి పండుగ సందర్భంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్…

వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టండి: ఎమ్మెల్యే పాయం

పినపాక నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు అక్కడక్కడ గుంతల మయంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారుఆ ర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులను ఆదివారం…

ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ ఉపాధి కల్పనా చైర్మన్,అలియాన్స్ ఆఫ్ టీచర్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్

పొంగులేటి పై ప్రత్యేక వీడియోను ఆవిష్కరించిన దయాకర్ రెడ్డి

ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ ప్రస్థానంపై రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ‘ శీనన్న శపథం’ శీర్షికతో రూపొందించిన ప్రత్యేక వీడియోను మంత్రి పొంగులేటి క్యాంపు…

ఘనంగా జాతీయ యువజన దినోత్సవం.

కొత్తగూడెం : యువత నేటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలిచేందుకు శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ…

ఘనంగా స్వామి వివేకానంద 161 వ జయంతి

కొత్తగూడెం : స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – కొత్తగూడెంలో స్థానిక MG రోడ్డులోని గణేష్ టెంపుల్ వద్దనున్న, వివేకానంద విగ్రహానికి తెలంగాణ వినియోగ దారుల, సమాచార హక్కుల చైతన్య వేదిక మరియు కొత్తగూడెం లయన్స్ క్లబ్…

మున్నూరు కాపు సంఘం మండల ప్రెసిడెంట్ కి ఘన సన్మానం

భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన పాపకొల్లు గ్రామస్తుడు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిశెట్టి రాంబాబు కి నాయి బ్రాహ్మణ సేవా సంఘం. జూలూరుపాడు మండల అధ్యక్షులు కడియాల పుల్లయ్య కార్యవర్గ…

బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల బియ్యం వితరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి ముత్తమ్మ ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం అందించారు. ఈ…

కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్

వైరా మండలం రైతు వేదికలో కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్,మాజీ మార్క్ పైఫ్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్,కాంగ్రెస్ పార్టీ మండల శీలం నర్సిరెడ్డి,వైరా టౌన్…