జులూరుపాడు మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు
జులూరుపాడు మండల మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాపు మండల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
జులూరుపాడు మండల మున్నూరు కాపు అధ్యక్షుడిగా రామిశెట్టి రాంబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాపు మండల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.
J365 NEWS NEW YORK Dr. Venkata Tulasiramu Ponnada, a distinguished researcher with over 17 years of experience, is making groundbreaking strides in the fields of safety-critical systems and medical image…
వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జే హెచ్ ఏ ని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ అఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారి, ప్రముఖ కాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. వీరితోపాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,…
J365 NEWS NEW YORK Dr. Venkata Tulasiramu Ponnada, a distinguished researcher with over 17 years of experience, is making groundbreaking strides in the fields of safety-critical systems and medical image…
నూతనంగా సింగరేణి సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బలరాం నాయక్ ని సత్కరించి అభినందించి శుభాకాంక్షలు తెలిపిన భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు సంఘ సభ్యులు!
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మంజిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.…
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ఎస్పీగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ రాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లాలో పలు సమస్యలు ఎస్పీ దృష్టికి తీసుకురాగ వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బహుజన్…
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి నా ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) ఆహ్వానించిన ఆలయ కమిటీ. ముఖ్యమంత్రి కి స్వామివారి ఆశీర్వచనాలు అందించిన ఆలయ అర్చకులు.