టి ఎస్ యు టి ఎఫ్ డైరీ,క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎంఇఓ ఎ.శ్రీరామమూర్తి
శుక్రవారం నాడు టిఎస్ యుటిఎఫ్ పాల్వంచ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ సి నందు యంఇఓ ఎ.శ్రీరామమూర్తి డైరీ,క్యాలెండర్ అండ్ టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు,పాల్వంచ మండల అధ్యక్ష ప్రధాన…





