ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ ఉపాధి కల్పనా చైర్మన్,అలియాన్స్ ఆఫ్ టీచర్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్
జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఐక్య తల్లి తండ్రుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉద్యోగ ఉపాధి కల్పనా చైర్మన్,అలియాన్స్ ఆఫ్ టీచర్స్ క్లబ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు బాలు నాయక్
ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ ప్రస్థానంపై రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ‘ శీనన్న శపథం’ శీర్షికతో రూపొందించిన ప్రత్యేక వీడియోను మంత్రి పొంగులేటి క్యాంపు…
కొత్తగూడెం : యువత నేటి పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలిచేందుకు శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ…
కొత్తగూడెం : స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – కొత్తగూడెంలో స్థానిక MG రోడ్డులోని గణేష్ టెంపుల్ వద్దనున్న, వివేకానంద విగ్రహానికి తెలంగాణ వినియోగ దారుల, సమాచార హక్కుల చైతన్య వేదిక మరియు కొత్తగూడెం లయన్స్ క్లబ్…
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన పాపకొల్లు గ్రామస్తుడు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిశెట్టి రాంబాబు కి నాయి బ్రాహ్మణ సేవా సంఘం. జూలూరుపాడు మండల అధ్యక్షులు కడియాల పుల్లయ్య కార్యవర్గ…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి ముత్తమ్మ ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం అందించారు. ఈ…
వైరా మండలం రైతు వేదికలో కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్,మాజీ మార్క్ పైఫ్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్,కాంగ్రెస్ పార్టీ మండల శీలం నర్సిరెడ్డి,వైరా టౌన్…
J365 న్యూస్ భద్రాద్రి: పట్టభద్రుల నియోజకవర్గంకు జరుగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు నమోదుకు పట్టభద్రులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspxఅర్హులైన పట్ట భద్రులు ఫారం18 లో ఫిబ్రవరి 6వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని…
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్…