Wed. May 6th, 2026

Category: Political

Political news

లంబాడీల పై అసత్య ప్రచారాన్ని వెంటనే మానుకోవాలి : ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్

J365NEWS:  కొత్తగూడెం జిల్లా నుంచి మానుకోటలో జరిగిన లంబాడీల ఆత్మగౌరవ సభకు భద్రాద్రి జిల్లా గిరిజన సంఘాల ప్రధాన నాయకులు LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న్యాయవాది రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్,జుంకీలాల్,లాల్…

రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న ఉపాధ్యాయుడు డి కృష్ణ

రక్త దానం మరొకరికి ప్రాణ దానం.ఈ మేరకు బానోత్ కళ గర్భాశయ కణితి శస్త్రచికిత్స కోసం రక్తం అవసరం ఉండడంతో…. మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాద్యాయులు డి.కృష్ణ బి పాజిటివ్ రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్నారు.దీనితో ఆయనను కుటుంబ…

భద్రాచలం ఐటిడిఏ డీడీ మణెమ్మకు పదోన్నతి… శుభాకాంక్షలు తెలిపిన TWNGO యూనియన్

భద్రాచలం ఐటిడిఏ డిప్యూటీ డైరెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న మణెమ్మ కు ప్రమోషన్ లభించింది.ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖలో ప్లానింగ్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి…

లక్ష్మీదేవిపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

లక్ష్మీదేవిపల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా మాజీ సర్పంచ్ తాటి పద్మ ఆద్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నారు.ఈ మేరకు మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ప్రకృతితో మమేకమై సంతోషంగా జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ప్రజలు యువతి యువకులు…

సుప్రీం ఆటోమొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన డా.జి.యస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ:మోదుగు జోగారావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ఆటో మొబైల్ షాప్ ప్రారంభించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన గుండపనేని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి,వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని తెలిపిన డా.జి.యస్.ఆర్.చారిటబుల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు జోగారావు.ఐ టెక్…

సుప్రీం ఆటోమొబైల్ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జెబి బాలు 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని, లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో ఆటో మొబైల్ షాప్ ప్రారంభించి, ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన గుండపనేని సతీష్ కు శుభాకాంక్షలు తెలిపి,వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందాలని తెలిపిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్…

చలో మహబూబాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయండి

J365 NEWS,    కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియాలో జరిగిన సమావేశంలో గిరిజన కుల, ఉద్యోగ విద్యార్థి,సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈనెల 28 ఆదివారం మహబూబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు లంబాడీలు వేలాదిగా తరలి వచి విజయవంతం చేయాలనీ…

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన లావుడ్య పూర్ణ బిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ

J365 NEWS :  శరత్ మాక్స్ విజన్ కంటి స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం వారి సారథ్యంలో డాక్టర్ దేవేందర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య పూర్ణ  సహకారంతో రేగళ్ల పెద్దతండా గ్రామ పంచాయతీ ఆశ్రమ పాఠశాల…

కుక్క గీటుతో వ్యక్తి మృతి – రేబీస్‌పై నిపుణుల హెచ్చరిక

J365 NEWS: కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన పెంపుడు కుక్క గీటుతో రేబీస్ బారిన పడి మృతిచెందాడు. గాయం చిన్నదిగా భావించి వైద్యులను సంప్రదించకపోవడం, నిరోధక టీకా వేయించుకోకపోవడం అతని ప్రాణానికి కారణమైంది. కొన్ని రోజుల్లోనే ఆరోగ్యం క్షీణించడంతో,…