అయోధ్య ఆశయాల సాధనకు పునరంకితమవుదాం..కర్తవ్యాల అమలే అమరులకిచ్చే ఘన నివాళి:కార్యదర్శి సాబీర్ పాషా.
సీపీఐ రాష్ట్ర మహాసభలు పార్టీ పురోగతికి,ప్రజాసమస్యల పరిస్కారానికి దోహదపడతాయి.రాజకీయ చైతన్యంతో పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకం కావాలి.జిల్లా సమగ్రాభివృద్ధి సమస్యల పరిస్కారమే అజెండాగా ఉద్యమాలు నిర్మిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం.జిల్లా కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు.…
