Wed. May 6th, 2026

Category: Political

Political news

అయోధ్య ఆశయాల సాధనకు పునరంకితమవుదాం..కర్తవ్యాల అమలే అమరులకిచ్చే ఘన నివాళి:కార్యదర్శి సాబీర్ పాషా.

సీపీఐ రాష్ట్ర మహాసభలు పార్టీ పురోగతికి,ప్రజాసమస్యల పరిస్కారానికి దోహదపడతాయి.రాజకీయ చైతన్యంతో పార్టీ శ్రేణులు ప్రజల్లో మమేకం కావాలి.జిల్లా సమగ్రాభివృద్ధి సమస్యల పరిస్కారమే అజెండాగా ఉద్యమాలు నిర్మిద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం.జిల్లా కార్యవర్గ సమావేశంలో కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు.…

ప్రకృతి ప్రేమికుడు కే ఎన్ రాజశేఖర్‌కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానం..

కొత్తగూడెం: పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటుతూ,ప్రకృతి హరిత దీక్ష ద్వారా అనేక మందికి మొక్కలు నాటే అలవాటు కలిగించిన మొక్కల రాజశేఖర్ కు అరుదైన గౌరవం దక్కింది.గతంలో “మన్ కీ బాత్” కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు…

ప్రమోషన్లో అడక్వసి విధానాన్ని తొలగించాలి:భద్రాద్రి జిల్లా టి ఎస్ టిటిఎఫ్ కమిటి

భద్రాద్రి జిల్లా టి ఎస్ టిటిఎఫ్ కమిటి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సూపర్డెంట్ కు పలు సమస్యలతో కూడిన మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా టి ఎస్ టిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రాములు నాయక్ మాట్లాడుతూ..ఏజెన్సీ ప్రాంతంలో డిఎస్సీ 2000…

అతిధులను ఆకర్షించిన బాలుడు ప్రకృతి హరిత దీక్షుడు మహమ్మద్ అఫాన్ జైదీ.

సముద్రాల సుధాకర్ కుమారుడి రిసెప్షన్ గౌతమ్ పూర్ కమ్యూనిటీ హాల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు రిటర్న్ గిఫ్టుగా మొక్కలను అందజేస్తూ మొక్కలు పర్యావరణానికి మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అతిధులను కోరుతూ వచ్చిన అతిథుల కు…

తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రకృతి ప్రేమికుడు భూక్యా వర ప్రసాద్.

తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ…

అవార్డు ను అభిమానులకు శ్రేయోభిలాషులకు అంకితం చేసిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ జాతీయ క్లబ్ సభ్యురాలు అదిషా. 

దాతల సహకారంతో పేదలకు అన్ని నిత్యావసరా వస్తువుల తో పాటు అత్యవసర సేవలు అందిస్తున్నా అదిషా కు కాకినాడలో నిర్వహించిన శ్రీయువసేన 12వ వార్షికోత్సవం మరియు శ్రీయువసేన బ్లడ్ బ్యాంక్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో అబిద్…

కొత్తగూడెం బార్ అసోసియేషన్ మహిళా న్యాయవాదుల చేత కలెక్టర్,సబ్ కలెక్టర్‌లకు రాఖీ పండుగ వేడుక 

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాదులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కి మరియు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ లకు సోదరభావంతో రాఖీ కట్టారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో,బార్…

మాలోతు కేస్లి గారి దశదిన కర్మలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు

వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ వదిన మరియు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బలరాం నాయక్ పెద్దమ్మ మాలోతు కేస్లి గారి దశదిన కర్మ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు హాజరై ఘన…

మానవత్వం చాటుకున్న యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు జావిద్.

మానవత్వం చాటుకున్న రక్తదాత జావిద్.రక్త దాతల కోసం చూస్తున్న వారికి అపద్బందు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు.నేడు ఓ ప్రవేట్ హాస్పిటల్ లో తనూజ అనే చిన్నారికి ఏబీ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అత్యవసరమని తెలుసుకొని రక్త దాత…