Mon. Jun 22nd, 2026

Category: Political

Political news

ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలి.పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి: టియస్‌.యుటిఎఫ్‌  రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్.

పాల్వంచ (హేమశ్రీ బాలు రిపోర్ట్స్): రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయుటకోసం బడ్జెట్‌లో 15% నిధులు కేటాయించాలని, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టియస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. శనివారం పాల్వంచలో…

బంజారా భాషా గోర్ బోలి నీ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చాలని బిల్ కు ఆమోదం…హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్.

పాల్వంచ : బంజారా జాతి బాషాను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చడానికి తెలంగాణ అసెంబ్లీ లో బిల్ ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవీలాల్ నాయక్ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్…

క్రీడా పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికలు.మార్చి 26వ తేదీ నుండి క్రీడా పాఠశాల పైనల్ ఎంపికలు.బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ కాచనపల్లిలో సెలక్షన్స్,బాలురకు స్పోర్ట్ స్కూల్ కిన్నెరసాని సెలక్షన్స్,డివిజనల్ స్థాయిలో హాజరు కాని విద్యార్థులు నేరుగా కూడ పాల్గొనవచ్చు 

భద్రాద్రి కొత్తగూడెం క్రీడా పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికలు.మార్చి 26వ తేదీ నుండి క్రీడా పాఠశాల పైనల్ ఎంపికలు.బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ కాచనపల్లిలో సెలక్షన్స్,బాలురకు స్పోర్ట్ స్కూల్ కిన్నెరసాని సెలక్షన్స్,డివిజనల్ స్థాయిలో హాజరు కాని విద్యార్థులు నేరుగా కూడ పాల్గొనవచ్చు.భదద్రి…

నూతనముగా ఎన్నికైన ఎమ్మెల్సీ లను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన టిపియుఎస్ (తపస్) భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్

నూతనముగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్సీ లను కరీంనగర్ లో టిపియుఎస్ (తపస్) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.శాసన మండలిలో…